కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేది, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై అత్యంత భారమయ్యేది రైతు రుణమాఫీయే. ఆ పార్టీ చెప్పినట్టు ఏకమొత్తంగా రూ.2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పం
రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తమకొక ప్రణాళిక ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నులు రాబట్టడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆగస్టు 15లోపు ర
రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్రావు విసిరిన సవాల్ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్ర
రైతులు ఎంతైనా వరి పండించుకోవచ్చని, రూ.500 బోనస్ అదనంగా ఇచ్చి వడ్లు కొనే బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత సీజన్ నుంచి కాకుండా వచ్చే పంట సీజన్నుంచి బోనస్ ఇచ్చి కొంటామని �
అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు, రైతు భరోసాపై మాట తప్పినందుకు, రూ.500 బోనస్పై మాట తప్పినందుకు, ఆసరా పెన్షన్�
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని, ఎన్నికల కోడ్ పేరిట సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని పార్�
నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ�
వెనుకాముందూ చూసుకోకుండా హామీ ఇచ్చేయడం, తర్వాత వల్లకాదని చేతులెత్తేయడం కాంగ్రెస్ తత్వం’ అని చెప్పుకోవాలేమో. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ భోషాణం స్వాగతం పలికిందని పరిణతి లేని మాటలతో పరిపాలన మొదలుపెట�
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నది.. రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తా రు. రైతుబంధు డబ్బులు ఇంకెప్పుడిస్తారు’ అంటూ మండల సర్వసభ్య సమావేశంలో స భ్యులు నిలదీశారు.
అధికారమే లక్ష్యంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటు 420 హామీలు ఇచ్చి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర�
వచ్చే ఏడాది జనవరిలో పంజాబ్లో అఖిల భారత రైతాంగ సదస్సు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను విరమించు
రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలే కీలకం. ఆయా పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోలే ప్రధానం. కానీ ఓట్లడిగేటప్పుడు వందల కొద్దీ హామీలివ్వడం, తీరా ఆ ఓట్లతో గెలిచి ఆ హామీలను పక్కనపెట్టే పాడు సంస్కృత�