ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్
CM KCR | సీఎం కేసీఆర్ది మాస్టర్మైండ్.. ఆయన ఆలోచనలు అంతే భారీగా, తీవ్రంగానే ఉంటాయి. ఒకే నెలలో నాలుగు కీలక నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్లా తాకాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రతిపక్ష నేతలు క�
రైతు రుణమాఫీ పర్వంలో మరో ముందడుగు పడింది. కర్షక సంక్షేమంలో వెనుకకు పోయే ప్రసక్తేలేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ ధ�
రైతుల పంట రుణమాఫీ ప్రకటనతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించార
రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలో గురువారం సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ఊ రూ రా పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించారు.
సీఎం కేసీఆర్ రుణ మాఫీని ప్రకటించడంపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ను ఆయన చాంబర్లో కలిసి కృతజ్ఞతలు తెలిపా�
మాటతప్పని మహానేత, రైతుబాంధవుడు కేసీఆర్ అని రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖజానాపై భారం పడినా రైతు రుణమాఫీకి పూనుకున్నారని వారు అన్నా రు. కేసీఆర్ రైతు రుణ�
‘మేము ఇప్పటికే చెప్పినట్లు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు.. రైతు సాధికారత సాధించేదాకా విశ్రమించేది లేదు’ అని స్పష్టం
రాష్ట్ర సర్కారు రైతన్నకు తీపికబురు అందించింది. గత ఎన్నికల సమయంలో పంట రుణాలను మాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడుతలుగా మాఫీ చేశారు. మొదటి విడుతలో రూ.25 వేల లోపు, �
రైతు రాజ్యమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగగా ఉన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చాక పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నా
Crop Loan Waiver | రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నెలన్నరలోగా ఈ కార్యక్రమానికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతాంగ సంక్షేమం, �
రాష్ట్రంలో రైతు రుణమాఫీని గురువారం నుంచి పునఃప్రారంభించడాన్ని హర్షిస్తూ బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పటాకుల