రైతులకు చేయూతనివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రుణ మాఫీ అర్హులందరికీ అందేలా చూడాలని వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. వర్ధన్నపేటలో నూతనంగా నిర్మించిన �
ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ఈ పాట రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ రైతాంగ దుస్థితికి, తెలంగాణ వ్యవసాయ దీనస్థితికి, తెలంగాణ ప్రజలు ఉపాధి కోసం వలసపోయిన అవస్థలకు అద్దం పడుతున్�
‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్ర
‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్లేదు’ అనేది నానుడి. ఏదైనా విందు భోజనం చేసేటప్పుడు వడ్డించేది మనోడే ఐతే మనకు మరింత భోజనం దొరుకుతుందని అర్థం.. తెలంగాణలో నేడు అదే నడుస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట విలువేంటో చేసి చూపారు. చెప్పిన పది రోజుల్లోపే రుణమాపీపై తీపి కబురు అందించారు. ఎవరూ ఊహించని విధంగా రైతాంగానికి పంద్రాగస్టు కానుకను ప్రకటించారు. రూ.99,999 వరకు ఉన్న రుణం రైత�
సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే. రుణమాఫీపై మాట ఇచ్చారు.. పది రోజులు తిరగకముందే చేసి చూపించారు. రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు.
అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. లక్షలోపు రుణమాఫీ చేసి రైతుపక్షపాతిగా నిలిచింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది
అవును సోయి మనకుండాలె
అతను చేసిన అప్పంతా
మన ఆకలి దప్పులు తీర్చడానికే!
రైతు లేని రాజ్యాన్ని కలగన్నోడు
రాజ్య బహిష్కృతుడయిండు
కృషీవలుడు సామూహిక బువ్వ కుండ!
ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టడం తప
కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న మూడు గంటల కరెంటు కావాలా? లేక తెలంగాణ సర్కారు ఇచ్చే మూడు పంటలకు కరెంటు కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోసం పార్ట
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టి, రైతులకు సాగునీరందించి నేడు తెలంగాణను దక్షిణ భారతానికి ధాన్యగారంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యల శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసా�