రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ జీవోను తక్షణమే సవరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్ సెంటర్లో రైతు రుణమాఫీ జీవో కాపీని దహ
రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతుడు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కొనియాడారు.
రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రుణమాఫీ
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి రెండు నెలల గడువే మిగిలింది. రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకుపైగా నిధులు అవసరమన�
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు సన్నరకానికి మాత్రమే చెల్లిస్తామని సీ ఎం రేవంత్రెడ్డి మాటమార్చి రైతులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వన�
కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నది. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేస్తున్నది. ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ అంటూ ఇలా ఎన్నో చెప్పి.. అధికారంలోకి వచ్చిన �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం ఇటు ప్రభుత్వ, అటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండానే వారి శాఖలపై ముఖ్యమంత్రి సమ�
రైతు రుణమాఫీ అమలు చేయకపోతే సీఎం రేవంత్రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు అనుకుంటున్నారని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్ల�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేది, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై అత్యంత భారమయ్యేది రైతు రుణమాఫీయే. ఆ పార్టీ చెప్పినట్టు ఏకమొత్తంగా రూ.2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పం
రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తమకొక ప్రణాళిక ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నులు రాబట్టడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆగస్టు 15లోపు ర