farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగ వేళ పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Farmer | కాంగ్రెస్ సర్కారుపైన, సీఎం రేవంత్రెడ్డిపైన ఓ రైతు ఆగ్రహం వ్యక్తంచేశాడు. రేవంత్ రెడ్డిది ఓ దొంగ ప్రభుత్వమని విమర్శించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు యూరి�
సంక్రాంతి అంటే సూర్యుని పండుగ. మకర సంక్రమణం నాడు జరిగే అద్భుతం ప్రకృతి మార్పులకు నెలవుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సంక్రాంతి అంటే రైతుల పండుగ. పంటలు చేతికందిన తర్వాత వారి ఇండ్లు కళకళలాడే పండుగ.
అప్పులు తెచ్చి సాగు మొదలు పెట్టిన ఓ రైతుకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రోమోర్ సెంటర్లో కొన్న వరి విత్తనాలు మొలకెత్తకపోవడం, మూడుసార్లు విత్తినా ఫలితం లేకపోవడంతో రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లిం�
పెట్టుబడి భారమై, అ ప్పులు తీర్చే మా ర్గంలేక మనస్తాపం తో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్లో చోటుచేసుకున్నది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును క
Suryapet | పోలీసుల విచారణలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా రావులపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు �
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు. చిరుత కూడా ఆ బావిలో పడింది. ఈ నేపథ్యంలో రైతు మరణించగా చిరుత కూడా చనిపోయింది.
Cross-Border Kidney Racket | అప్పులపాలైన రైతు విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ గ్రహితల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని తనకు తక్కువ ఇచ్చినట్లు ఒక వీడియోలో ఆయన ఆరోపించాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేశ
Farmer | తెలంగాణలో యూరియా కోసం రైతులు నానా గోస అనుభవిస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఇకపై లైన్లలో నిలబడాల్సిన అక్కర్లేదంటూ ప్రభుత్వం యాప్ను తీసుకొచ్చింది.
Chilli Powder | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని అశోక్ నగర్ జిల్లాలో దొంగలు (Thieves) రెచ్చిపోయారు. దారి కాచి ఓ రైతు (Farmer) కండ్లలో కారం కొట్టి (Chilli Powder) అతని నుంచి రూ.లక్షలు దోచుకున్నారు.
అనగనగా ఒక గ్రామంలో యువ రైతు ఉండేవాడు. చిన్నప్పటినుంచీ అతని తండ్రి తనకో మాట చెప్పేవాడు. ‘దొరికిన జింకతో జాగ్రత్త’ అని అంటుండేవాడు. తండ్రి మాటలు కొడుక్కి అర్థమయ్యేవి కాదు. ఎన్నిసార్లు అడిగినా సమయం వచ్చినప�