రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సరార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రాచీన గ్రీకు సహజ కవి ‘హోమర్' తన మహాకావ్యం ‘ఇలియడ్'లో యోధుడు ‘అకిలీస్' కోపం, వీరత్వం, మానవీయ భావోద్వేగాలను ఎంత సహజంగా ఆవిష్కరించాడో, తెలంగాణ సాహిత్యంలో అన్నవరం దేవేందర్ తన ‘ఊరి దస్తూరి’లో పల్లె జీవిత
రాష్ట్రంలో కమీషన్ల కోసమే మంత్రులు పనిచేస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొ
రైతు బతికుండగానే.. మృతి చెందినట్టు చూపించి.. అతడి పేర ఉన్న రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఇతరులు తమ పేరిట పట్టా మార్పిడి చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది.
పక్క ఊరిలో దొరుకుతారేమోనని భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. పొద్దు పోయేంతవరకు వెదికినా వారికి నచ్చిన వ్యక్తి దొరకలేదు. ఏమి చేయాలో తెలియక అని ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని చిన్న కుండల వ్యాపా�
Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. యాసంగి సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
Farmer | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అసమర్థ, నిర్లక్ష్యంతో మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్నల జేబులు గుళ్ల చేస్తున్నారు.
పంట కోసి నలభై రోజులు దాటిపాయే.. కల్లాల నుంచి వడ్లు కదులుతనే లేవు.. లారీలు రాకపోతే, ధాన్యం పోకపోతే పురుగుల మందు తాగి సచ్చిపోవుడు తప్ప మరో గతి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మంగళ
farmer | ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్డెక్కిన రైతన్నలు అధికారుల కాళ్లపై పడ్డా కనికరించడం లేదు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రైత�
వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది.
పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల మేరకు.. జగదేవపూర్ మండలం నిర్మల్నగర్కు చెందిన కర్రె మల్లేశం (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.