ఒక చెరకు రైతు.. కొత్త ట్రాక్టర్ కొన్నాడు. బండిని వినాయకుడి గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలనుకున్నాడు. పూజా సామగ్రి తీసుకుని ఊరి నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరాడు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన వనం వెంకటేశ్ (35) తనకున్న ఎకరా పొలంతోపాటు మరో నాలుగెకర�
నాగర్కర్నూల్ జిల్లాలో అప్పుల బా ధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకటయ్య (55)కు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇద్�
యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగ వేళ పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Farmer | కాంగ్రెస్ సర్కారుపైన, సీఎం రేవంత్రెడ్డిపైన ఓ రైతు ఆగ్రహం వ్యక్తంచేశాడు. రేవంత్ రెడ్డిది ఓ దొంగ ప్రభుత్వమని విమర్శించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు యూరి�
సంక్రాంతి అంటే సూర్యుని పండుగ. మకర సంక్రమణం నాడు జరిగే అద్భుతం ప్రకృతి మార్పులకు నెలవుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సంక్రాంతి అంటే రైతుల పండుగ. పంటలు చేతికందిన తర్వాత వారి ఇండ్లు కళకళలాడే పండుగ.
అప్పులు తెచ్చి సాగు మొదలు పెట్టిన ఓ రైతుకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రోమోర్ సెంటర్లో కొన్న వరి విత్తనాలు మొలకెత్తకపోవడం, మూడుసార్లు విత్తినా ఫలితం లేకపోవడంతో రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లిం�
పెట్టుబడి భారమై, అ ప్పులు తీర్చే మా ర్గంలేక మనస్తాపం తో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్లో చోటుచేసుకున్నది.