Leopard : పొలంలోకి వచ్చిన చిరుతను చూసి రైతు భయపడలేదు. ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్ ఫోన్తో సెల్ఫీ దిగాడు. ఆ చిరుత కూడా జంకలేదు. చాలా కూల్గా కూర్చుని సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ల�
వ్యవసాయ పొలంలో రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావ�
సెకండ్ హ్యాండ్ ట్రాక్టరైనా కొనుక్కుంటే చాలు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆరాటపడే గుణశేఖర్ కథ ఇది. తన కుటుంబం చుట్టే ఈ కథంతా సాగినా.. ట్రాక్టర్ కొనడానికి అప్పిచ్చిన పెద్దమనిషి సిద్ధిరాజు, దాని
NHRC | గతేడాది సిద్దిపేట కలెక్టరేట్లో రామకృష్ణయ్య (55) అనే రైతు మృతి ఘటనపై హైదరాబాద్కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ గౌడ్ రైతు మృతి ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన�
ఒక చెరకు రైతు.. కొత్త ట్రాక్టర్ కొన్నాడు. బండిని వినాయకుడి గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలనుకున్నాడు. పూజా సామగ్రి తీసుకుని ఊరి నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరాడు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన వనం వెంకటేశ్ (35) తనకున్న ఎకరా పొలంతోపాటు మరో నాలుగెకర�
నాగర్కర్నూల్ జిల్లాలో అప్పుల బా ధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకటయ్య (55)కు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇద్�
యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై