పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోల్ల స్వామి (24) తనకున్న ఎకరంతోప�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)కు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ రైతు బతికి ఉండగానే మృతిచెందినట్లు చిత్రీకరించి తప్పుడు పత్రాలు పుట్టించి, ఆ రైతుకు తెలియకుండానే ఆయన పేరున ఉన్న పట్టా భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై ‘నమస్తే తె�
రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సరార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రాచీన గ్రీకు సహజ కవి ‘హోమర్' తన మహాకావ్యం ‘ఇలియడ్'లో యోధుడు ‘అకిలీస్' కోపం, వీరత్వం, మానవీయ భావోద్వేగాలను ఎంత సహజంగా ఆవిష్కరించాడో, తెలంగాణ సాహిత్యంలో అన్నవరం దేవేందర్ తన ‘ఊరి దస్తూరి’లో పల్లె జీవిత
రాష్ట్రంలో కమీషన్ల కోసమే మంత్రులు పనిచేస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొ
రైతు బతికుండగానే.. మృతి చెందినట్టు చూపించి.. అతడి పేర ఉన్న రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఇతరులు తమ పేరిట పట్టా మార్పిడి చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది.