వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది.
పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల మేరకు.. జగదేవపూర్ మండలం నిర్మల్నగర్కు చెందిన కర్రె మల్లేశం (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
బీర తోటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు వైరు తగిలి కరెంట్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరండ్లపల్లి శివారులో బుధవారం చోటుచేసుకున్నది.
ధాన్యం అమ్ముడు పోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండ లం అగ్రహారంలో బుధవారం చోటుచేసుకున్నది.
Farmer | ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొంటారా.. లేదా..? అనే దిగాలుతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
Suicide Attempt | జిల్లాలోని లింగాల ఘనపురం మండలం ఏనెభావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం పై మనస్తాపానికి గురైన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
Grain Purchase Centres | కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉండటంతో తూకం పూర్తయిన ధాన్యం రోజులు గడిచినా అక్కడికక్కడే పేరుకుపోతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యం వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలక�
Farmer | రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చాయి. తాజాగా కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతన్న గుండె నిండా ధైర్యంతో జీవించాడు. పంట పండించటమే కాదు, అమ్ముకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. రైతు చెమటకు పౌరసరఫరాలశాఖ విలువ తీసుకొ�
Heart Attck | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రైతు బలయ్యాడు. కోతలు పూర్తయినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని తీవ్ర వేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంద�
సీఎం రేవంత్రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రజావంచక పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. ఇది ధాన్యం కొనలేని, పంటల బీమా అమలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వమని మ