ఫార్మా బాధిత గ్రామాల్లోని పట్టా భూములు కలిగిన రైతుల పేర్లను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఆ భూములు వారికే ఇప్పిస్తామని మాట ఇచ్చిన మంత్రులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ఫార్మా బాధిత గ్రామాల రైతులు ఆర�
జనగామ జిల్లాలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఇప్పుడిప్పుడే మోస్తరుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది.. రిజర్వాయర్లలోకి నీటి విడుదల ప్రారంభమైంది.
నెల రోజుల నుంచి తిరిగినా యూరియా దొరకక మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మ�
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Farmer | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఓ అన్నదాత నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బజారుకీడ్చి బట్టలిప్పి కొట్టాలని ఆ రైతు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాకు �
Urea Problems | రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్లో నిల్చుంటేనే యూరియా దొరుకుతుందని తెల్లవారుజామునే బయల్దేరి ప్రమాదం బారిన పడ్డాడు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
రైతు భరోసా అందక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి పంచాయతీ పరిధిలోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవి (40)కి ఎకర్నర పొల
పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి ఓ రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు.