మెదక్ ట్రాన్స్కో డీఈ షేక్ షరీఫ్ చాంద్పాషా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం సీతారాంనగర్కు చెందిన రైతు భాస్కర్ ఈ నెల 27న ట్రాన్స్ఫార్మర్ మం�
Farmer Attempts Suicide | అక్షర దోషం కారణంగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న భయంతో ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేప�
Peacocks Dies | తమిళనాడులోని తెన్కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఘోరం జరిగింది. ఎలుకల మందు తిని ఓ 50 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటనలో రైతును పోలీసులు అరెస్టు చేశారు.
కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తను పండించిన మక్కజొన్నలు సరిగా ఎండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లాపూర్ మండలం కొత్త ధాం రాజ్ పల్లి గ్రామానికి చెందిన పన్నాల నారాయణ రెడ్డి అనే ర�
ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..
Tiger Mauls Farmer | పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల షాక్తో యువ రైతు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని చింతకుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెంది�
వర్షాల కారణంగా పంట దెబ్బతినగా.. సాగు కోసం చేసిన అప్పు భారంగా మారడంతో తీవ్ర మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గంగారం గ్రామ పరిధిలో చోటుచేసుకున్నది.
: కాంగ్రెస్ సర్కా ర్ హయాంలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఓ పేదింటి రైతు మనస్తాపానికి గురై బలవన్మరణం చేసుకోబోగా, అక్కడికి వచ్చిన వారు ప్రాణాపా�
Farmers | ఓ యువ రైతు తన పని కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచం ఇవ్వలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి �