మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహిమూద్పట్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని ఆరోపిస్తూ ఏశబోయిన మురళి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
కౌలు కట్ట లేక, అప్పులు తీర్చేమార్గం కానరాక సెల్ఫీ వీడియో తీసుకొని గిరిజన యువ రైతు బానోత్ వీరన్న(వీరూ) బలవన్మరణం వెనుక అంతులేని ఆవేదన, విషాదం దాగి ఉన్నది.
Farmer Plants Rs 500 Notes | ఒక రైతు భారీ వర్షాలకు పంట నష్టపోయాడు. పంటకు బీమా చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్
అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన డప్పు చంద్రం (50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున�
నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన రైతు పోశెట్టి 20 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకొచ్చాడు.
మొంథా తుపాన్ కారణంగా పంటలు దెబ్బతినడా న్ని తట్టుకోలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నా డు. కండ్ల ముందే వరిచేనంతా నేలవాలడంతో ధైర్యం కోల్పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా మంగళవారం రాత్రి మరణించాడు.
Cotton | ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు.