Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలుపడుతున్నారు. ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు వట్టిబోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నాకున్న రెండున్నరెకరాల భూమిలో రెండెకరాల్లో వరి వేసిన. పంట చేతికొచ్చే సమయంలో బాయి, బోరు రెండు ఒకేసారి అడుగంటాయి. నీళ్లు తగ్గుతూ వస్తున్నకొద్దీ రోజుకింత వరి ఎండిపోయింది.
పరిస్థితులకు తగ్గట్టు మనమూ మారాలనేమాటను నిజం చేసింది ఈ పెద్దమ్మ. చదువు రాకపోయినా శ్రమను నమ్ముకుంది. ఆరుగాలం కష్టపడి పంట తీస్తే అది దళారుల దోపిడికి గురవుతున్నదని గ్రహించింది. తాను పండించిన పంటను నేరుగా వ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఆ పార
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోయి, భారతదేశ సార్వభౌమత్వాన్ని రాజీ ద్వారా అవమానకరమైన, ఏకపక్ష వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారు.
Leopard : పొలంలోకి వచ్చిన చిరుతను చూసి రైతు భయపడలేదు. ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్ ఫోన్తో సెల్ఫీ దిగాడు. ఆ చిరుత కూడా జంకలేదు. చాలా కూల్గా కూర్చుని సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ల�