కూతురు పెండ్లి, ఇల్లు కట్టడానికి చేసిన అప్పులు ఎకరన్నర భూమి అమ్మినా తీరలేదని ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకుని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి(హెచ్)లో చోటు చేసుకు�
కాంగ్రెస్ మాటే శిలాశాసనం అంటూ రుణమాఫీపై సంబురాలు చేసిన ప్రభుత్వాన్ని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. గురువారం ఒక్కరోజే లక్షలోపు రుణాలన్నీ మాఫీఅయ్యాయని అదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఎ�
రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకాన్ని రద్దు చేసేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ విమర్శించారు.
mall denied entry to farmer in dhoti | ధోతీ ధరించిన రైతు మాల్లోకి ప్రవేశించడాన్ని నిరాకరించారు. ధోతీ ధరించే వారిని లోనికి అనుమతించబోమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పాడు. ప్యాంటు ధరించి రావాలని డిమాండ్ చేశాడు. విమర్శలు వెల్లువె�
రైతుభరోసాను కోతలు పెట్టి, ఏ కొద్దిమందికో అందించడం సరికాదని.. రైతులందరికీ ‘భరోసా’ ఇవ్వాల్సిందేనని హసన్పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన ఎస్ రమాదేవి మంత్రుల ఎదుటే తేల్చి చెప్పారు.
భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్లోని గాంధీ ద వాఖానకు తరలించారు.
Khammam | కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగు సాగక, సర్కారు భరోసా కానరాక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు �
భూవివాదం కారణంగా ఖమ్మం జిల్లాలో మరోరైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇదే జిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ బలవన్మరణం నుంచి తేరుకోకముందే ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకోవ�
అదును దాటిపోతుండటంతోపాటు పంటపెట్టుబడి సాయం లేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
రెవెన్యూ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ.. బుధవారం ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. బాధిత రైతు సురేశ్బాబు తెలిపిన వివరాల ప్రకారం..
“అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. పదెకరాలు పైబడిన రైతులకు, ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూములు) పట్టాలు కలిగి ఉన్న పదెకరాలలోపు గిరిజనులకు రైతుభరోసా ఇవ్వాలి.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన విఠలాచారి (54) నవాబ్పేట �