Monkeys | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన రైతు వేముల నాగయ్యతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు అనుభవిస్తున్న నరకయాతన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుంచి 14 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ, జీపీవోను నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చం
‘కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక మా బతుకులు ఆగమయ్యాయి’ అని ఓ రైతు ఆవేదన చెందాడు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతు ర్యాకం కిష్టయ్యన�
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతు�
‘సేంద్రియ ఎరువులే వ్యవసాయానికి ఆదరువు’ అని నమ్మాడు ఆ రైతు. భూసారాన్ని పెంపుచేస్తూ అధిక ఫలసాయాన్ని అందుకుంటూ లాభాలే కాదు అవార్డులూ అందుకుటుంన్నాడు ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డి. అతడి సేంద్రియ సేద్యం ఉ�
అటు వరుణుడు కరుణించకపాయె.. ఇటు ప్రభుత్వమైనా కనికరిస్తుందంటే అదీ లేకపాయె.. దీంతో సాగునీటి కోసం రైతన్న అల్లాడుతున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు బావు లు, బోర్లపై ఆధారపడిన అన్నదాతలు వరి నార్లు పోశారు.
రాజస్థాన్కు చెందిన ఒక రైతు తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయల పొదుపు సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకునేందుకు తన పొలంలో పాతిపెట్టి దాచుకున్నాడు. ఏడాది క్రితం అతనికి చెందిన భూమిని విక్రయించగా వచ్చిన ఐదు లక
farmer | దేవుడిలాంటి కేసీఆర్ను కోల్పోయినం. మాకు అంతా శని తగిలింది. మళ్లీ కేసీఆర్ వచ్చే దాకా కాలం కాదు. రేవంత్ రెడ్డి వచ్చిండు.. మార్చి, మే నెలలో కొట్టినట్టు ఎండలు కొడుతున్నాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా ముద్రితమైన పేరును సవరించేందుకు ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ అధికారి (జీపీవో)రాజ
Kerala floods Hero Lost Life | వరదల్లో చాలా మందిని కాపాడిన వీరుడు, ఒక రైతును కాపాడేందుకు తన లైఫ్ జాకెట్ ఇచ్చాడు. ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మూడు రోజుల గాలింపు తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.
మట్టిని చేతిలో పట్టుకున్నప్పుడు
అతడు భూమిని కాదు అతను తన హృదయాన్నే తాకుతున్నాడు
విత్తనం వేస్తున్నప్పుడు పంట కోసం కాదు ప్రాణం నిలిచే ఆశ కోసం వేస్తున్నాడు
పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.