ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం ఉంటుందని చెబుతాయి వాస్తు, జ్యోతిష శాస్ర్తాలు. ఆ శక్తి సానుకూలంగా ఉంటే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. అదే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగితే అది కుటుంబసభ్య
తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య(50)ని ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులే హత్య చేశారని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విలేకర�
ఇంటి ఇల్లాలు చేసేదీ ఓ పనేనా? అనే చులకనభావం మన సమాజంలో పాతుకుపోయింది. కానీ అదే ఇల్లాలు ఇంటిల్లిపాదికీ బండెడు పని చేసిపెడితేనే సంసార చక్రం సవ్యంగా తిరుగుతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టుగా అమ్మ రాజీనామా చ�
Suspicious Deaths | ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడుతో పాటు భార్య, కుమారుడు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందారు.
Life Imprisonment | భూమి సరిహద్దుల వివాదం నేపథ్యంలో కస్తూరి కరుణాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నిందితులు రాంరెడ్డి, వెంకటేష్, మహేష్, మంజులలు కలిసి గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి హత్య చేశార
కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా, మాన్వి తాలూకా, కుర్డ్ది గ్రామంలోని పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కుర్డి గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు కుటుంబంలో జరిగిన పెండ్లి కి వారి కుటుంబ సభ్యులు కర్నూల్ జిల్�
Parents Protest | ఈనెల 16న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విద్యార్థిని తేజస్విని కుటుంబ సభ్యులు శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీ గేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
‘మా చీరలు మాకివ్వండి, మేం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి’ అంటూ ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జులం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మున్సిపాలిటీ పొన్నాలలో జరిగింది.
ఓ వ్యక్తి 55 ఏండ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన గంట్ల నర్సమ్మ-పెద్దపాపయ్య దంపతులకు ఆరుగురు సంతానం.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా కుటుంబసభ్యులపై పోలీసులు జరిపిన అమానుష ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మృతుడి తల్లి, భార్య, కుటుం�