మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Trisha |దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తుంది. అయితే గ
ప్రపంచంలో మేకవన్నె పులులు పెరుగుతున్నారు. ‘మంచితనం’ అనే మాస్క్ వేసుకొని.. మన పక్కనే తిరుగుతున్నారు. వీళ్లు ఆకర్షణీయమైన మాటలతో స్నేహపూర్వకంగా మెదులుతూ.. సహోద్యోగులను సులభంగా మోసపుచ్చుతుంటారు. అయితే, అలా
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఫేక్ ప్రచారానికి దిగారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు (Premsagar Rao) సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పీఏ శ్రీధర్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
TTD | వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ సూచించింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని �
తెలంగాణ 6వ డీజీపీగా బీ. శివధర్ రెడ్డి బాధ్యతలు (DGP Shivadhar Reddy) స్వీకరించారు. లక్డీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్థానిక సంస్థల �
KCR Health | కేసీఆర్ అనారోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా ఛానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ఫై అసత్య ప్రచారాలు చేస్తూ.. ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తల
Fact Check | కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుకు వచ్చిన వెంటనే.. జపాన్కు అమ్మేశారనే సోషల్మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం..
మీడియా వివాదం- దాడి అంశంపై సదరు మీడియా యాజమాన్య ప్రతినిధి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడారు. వివాదానికి కారణమైన అభ్యంతరకరమైన, అసహ్యకరమైన థంబ్ నెయిల్స్ గురించి ఆయన ఒక గమ్మత్తైన సంగతి బయటపెట్టారు. ‘
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్య
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా మహా న్యూస్ ఛానల్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం దారుణమని, మరోసారి ఇలా జ�
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మహా టీవీ న్యూస్ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఇల్లెందు నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడె�