తప్పుడు వార్తలు పోస్టింగ్ చేసినా, ప్రచారం చేసినా ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని తేనున్నది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ �
ప్రభుత్వ అధికారిగా ఉండి తనపై ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తారా? అని రాష్ట్ర మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరాం కర్రిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఫైర్ అయ్యా రు.
ఆంధ్రజ్యోతి’ది జర్నలిజమా? లేక శాడిజమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తనపై ఆ పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై ఆమె తీవ్రంగా ఖండించారు.
Mohammed Shami | వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనున్నది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనున్నది. ఈ కీలక పర్యటన ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి అందర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండదండలతో నిర్వహిస్తున్న డిజిటల్ పత్రిక ‘తెలంగాణ స్ర్కైబ్' బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని పెంచేలా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస
Fact Check | భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారంతో సోషల్మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుకుంటున్నది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడు�
భారత్పై దాడికి దుస్సాహసం చేసిన పాకిస్థాన్కు.. భారత్ చేస్తున్న ప్రతిదాడిని తట్టుకుని నిలబడలేక ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను భారత సైన్యం లేచీలేవంగనే తుత్తునియలు చేస్త
Telugu Film Chamber Of Commerce | గత కొన్ని ఏండ్లుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేసి తప్పుడు థంబ్నెయిల్స్తో పాటు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్�
ఆన్లైన్లో వచ్చే ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) యూనిట్లను ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి బొంబాయి హైకోర్టు చెక్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్ట
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్ను గురువారం ఉదయం నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.
Karnataka | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్తో పాటు దేశానికి ఓ న్యూస్పోర్ట్కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు �