Fact Check | భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారంతో సోషల్మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుకుంటున్నది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడు�
భారత్పై దాడికి దుస్సాహసం చేసిన పాకిస్థాన్కు.. భారత్ చేస్తున్న ప్రతిదాడిని తట్టుకుని నిలబడలేక ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను భారత సైన్యం లేచీలేవంగనే తుత్తునియలు చేస్త
Telugu Film Chamber Of Commerce | గత కొన్ని ఏండ్లుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేసి తప్పుడు థంబ్నెయిల్స్తో పాటు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్�
ఆన్లైన్లో వచ్చే ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) యూనిట్లను ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి బొంబాయి హైకోర్టు చెక్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్ట
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్ను గురువారం ఉదయం నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.
Karnataka | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్తో పాటు దేశానికి ఓ న్యూస్పోర్ట్కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు �
KTR | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చే
Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వా�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నా�
KTR | తమపై దుర్మార్గపూరితంగా ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపారు. గతంలోనూ పలు ఛానెల్స్కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిస�
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా సందర్భంగా 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయన్న వార్తలు నకిలీవని సీబీఎస్ఈ శుక్రవారం స్పష్టం చేసింది. వదంతులను నమ్మొద్దని విద్యార్థులకు సూచించింది.