కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచ�
BJP leader SG Suryah : తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సూర్యను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అతను నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడు. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సూర్య కొనసాగుతున్నాడు. మధురై�
స్వీడన్లో ఈ నెల నుంచి శృంగార పోటీలు జరుగుతాయని గత వారం రోజులుగా పలు కధనాలు వైరల్ అవుతున్నాయి. తొలుత ట్విట్టర్లో ఈ ఛాంపియన్షిప్ గురించి వార్తలు రాగా పలు వార్తా సంస్ధలు ప్రముఖంగా ప్రస్�
BJP Activist: ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న బీజేపీ కార్యకర్తను కేరళలో అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ 2 ఫలితాలను విత్డ్రా చేసినట్లు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫేక్ వార్తలను ప్రచారం చేశాడు. ఈ ఘట
డిజిటల్ మీడియాలో తప్పుడు వార్తలను గుర్తించేందుకు టెక్నలాజికల్ టూల్స్ ఉన్నాయని ఎండ్ నౌ ఫౌండేషన్ సీఈవో అనిల్ రాచమల్ల, ఫ్యాక్ట్లీ సంస్థ ఫౌండర్ రాకేశ్ దుబ్బుడు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని గుర్�
Aaradhya Bachchan: అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్ను యూట్యూబ్లో పోస్టు చేశారు. దీంతో అమితాబ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు యూట్యూబ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరాధ్యపై పోస్టు చేసిన కాం�
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులను రాష్ట్రంలో కొందరు అసభ్యకరంగా దూషిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.
MK Stalin | కొంతమంది వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని సీఎం స్టాలిన్ (MK Stalin) విమర్శించారు. ‘ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులు దురుద్దేశంతో ఇలా చేశారు. బీజేపీకి వ్యతి�
తమిళనాడులో బీహారీ కార్మికులు హత్యకు గురయ్యారంటూ నకిలీ వార్తలు వ్యాప్తి చేసిన హిందీ వార్తా పత్రిక దైనిక్ భాస్కర్, బీజేపీ యూపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు
Team George | ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన ‘పెగాసస్' స్పైవేర్ కంటే మరో పెద్ద హ్యాకింగ్ ఉదంతం తాజాగా బయటపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగాల్సిన ఎన్నికలను స్వార్థ ప్రయోజనాల కోసం.. ఏ విధం�
ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం భారత్తో సహా 30 దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదనే విషయం సంచలనం రేపుతున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేసేందుకు టీమ్ జార్జ
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�