BJP Activist: ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న బీజేపీ కార్యకర్తను కేరళలో అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ 2 ఫలితాలను విత్డ్రా చేసినట్లు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫేక్ వార్తలను ప్రచారం చేశాడు. ఈ ఘట
డిజిటల్ మీడియాలో తప్పుడు వార్తలను గుర్తించేందుకు టెక్నలాజికల్ టూల్స్ ఉన్నాయని ఎండ్ నౌ ఫౌండేషన్ సీఈవో అనిల్ రాచమల్ల, ఫ్యాక్ట్లీ సంస్థ ఫౌండర్ రాకేశ్ దుబ్బుడు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని గుర్�
Aaradhya Bachchan: అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్ను యూట్యూబ్లో పోస్టు చేశారు. దీంతో అమితాబ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు యూట్యూబ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరాధ్యపై పోస్టు చేసిన కాం�
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులను రాష్ట్రంలో కొందరు అసభ్యకరంగా దూషిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.
MK Stalin | కొంతమంది వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని సీఎం స్టాలిన్ (MK Stalin) విమర్శించారు. ‘ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులు దురుద్దేశంతో ఇలా చేశారు. బీజేపీకి వ్యతి�
తమిళనాడులో బీహారీ కార్మికులు హత్యకు గురయ్యారంటూ నకిలీ వార్తలు వ్యాప్తి చేసిన హిందీ వార్తా పత్రిక దైనిక్ భాస్కర్, బీజేపీ యూపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు
Team George | ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన ‘పెగాసస్' స్పైవేర్ కంటే మరో పెద్ద హ్యాకింగ్ ఉదంతం తాజాగా బయటపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగాల్సిన ఎన్నికలను స్వార్థ ప్రయోజనాల కోసం.. ఏ విధం�
ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం భారత్తో సహా 30 దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదనే విషయం సంచలనం రేపుతున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేసేందుకు టీమ్ జార్జ
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
కేపీహెచ్బీకాలనీ లోదా అపార్టుమెంట్స్ సమీపంలోని 4వ ఫేజ్లో ఉన్న చెరువు కబ్జా అవుతున్నదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ పేరుతో మంత్రి కేటీఆర్కు, గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్
Upendra | ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అస్వస్థతకు లోనయ్యారంటూ సోషల్ మీడియా సహా పలు వెబ్సైట్లలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై నటుడు తాజాగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం �
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.