TSSPDCL | హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులే అని టీఎస్ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఈ పోస్టు ఫేక్ అని తెలిపింది. తప్పుడు స్టేట్మెంట్లతో ప్రజలు తప్పుదోవ పట్టి
Poonam Pandey | బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సర్వైకల్ క్యానర్తో మృతి చెందినట్లుగా పేర్కొన విషయం విధితమే. అయితే, తాను చనిపోలేదని, బ్రతి�
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందినట్టు వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. ‘ఇది నకిలీ వార్త. ఇటీవలే కేంబ్రిడ్జిలోని మా ఇంటిలో ఆయనతో వారం రోజ
కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచ�
BJP leader SG Suryah : తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సూర్యను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అతను నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడు. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సూర్య కొనసాగుతున్నాడు. మధురై�
స్వీడన్లో ఈ నెల నుంచి శృంగార పోటీలు జరుగుతాయని గత వారం రోజులుగా పలు కధనాలు వైరల్ అవుతున్నాయి. తొలుత ట్విట్టర్లో ఈ ఛాంపియన్షిప్ గురించి వార్తలు రాగా పలు వార్తా సంస్ధలు ప్రముఖంగా ప్రస్�
BJP Activist: ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న బీజేపీ కార్యకర్తను కేరళలో అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ 2 ఫలితాలను విత్డ్రా చేసినట్లు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫేక్ వార్తలను ప్రచారం చేశాడు. ఈ ఘట
డిజిటల్ మీడియాలో తప్పుడు వార్తలను గుర్తించేందుకు టెక్నలాజికల్ టూల్స్ ఉన్నాయని ఎండ్ నౌ ఫౌండేషన్ సీఈవో అనిల్ రాచమల్ల, ఫ్యాక్ట్లీ సంస్థ ఫౌండర్ రాకేశ్ దుబ్బుడు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని గుర్�
Aaradhya Bachchan: అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్ను యూట్యూబ్లో పోస్టు చేశారు. దీంతో అమితాబ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు యూట్యూబ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరాధ్యపై పోస్టు చేసిన కాం�
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులను రాష్ట్రంలో కొందరు అసభ్యకరంగా దూషిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.