కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులను రాష్ట్రంలో కొందరు అసభ్యకరంగా దూషిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.
MK Stalin | కొంతమంది వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని సీఎం స్టాలిన్ (MK Stalin) విమర్శించారు. ‘ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులు దురుద్దేశంతో ఇలా చేశారు. బీజేపీకి వ్యతి�
తమిళనాడులో బీహారీ కార్మికులు హత్యకు గురయ్యారంటూ నకిలీ వార్తలు వ్యాప్తి చేసిన హిందీ వార్తా పత్రిక దైనిక్ భాస్కర్, బీజేపీ యూపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు
Team George | ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన ‘పెగాసస్' స్పైవేర్ కంటే మరో పెద్ద హ్యాకింగ్ ఉదంతం తాజాగా బయటపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగాల్సిన ఎన్నికలను స్వార్థ ప్రయోజనాల కోసం.. ఏ విధం�
ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం భారత్తో సహా 30 దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదనే విషయం సంచలనం రేపుతున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేసేందుకు టీమ్ జార్జ
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
కేపీహెచ్బీకాలనీ లోదా అపార్టుమెంట్స్ సమీపంలోని 4వ ఫేజ్లో ఉన్న చెరువు కబ్జా అవుతున్నదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ పేరుతో మంత్రి కేటీఆర్కు, గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్
Upendra | ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అస్వస్థతకు లోనయ్యారంటూ సోషల్ మీడియా సహా పలు వెబ్సైట్లలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై నటుడు తాజాగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం �
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' ప్రాజెక్టు విలువ రూ.1200 కోట్లు. ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు కనీసం 15 ఏండ్ల అనుభవం, కనీసం 35 శాతం మార్కెట్ షేర్ ఉండాలనే నిబంధన విధించారు. న్యూట్రిషనల్ పౌడర్ ప్రమాణాలతోపాటు �
అస్సాం సీఎం భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అస్సాం డీజీపీ డిమాండ్ చేసినట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపారేస