కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' ప్రాజెక్టు విలువ రూ.1200 కోట్లు. ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు కనీసం 15 ఏండ్ల అనుభవం, కనీసం 35 శాతం మార్కెట్ షేర్ ఉండాలనే నిబంధన విధించారు. న్యూట్రిషనల్ పౌడర్ ప్రమాణాలతోపాటు �
అస్సాం సీఎం భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అస్సాం డీజీపీ డిమాండ్ చేసినట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపారేస
South Central railway | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నోటిఫికేషన్పై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో 9 వేల కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు వస్�
చిన్న సూత్రంతో మెరుగైన ఫలితాలు సైబర్ సెక్యూరిటీ నిపుణుల సూచన హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం అత్యంత క్లిష్టంగా మారుతున్నది. అసలు విషయాన�
గూగుల్ ఓ సమాచార విప్లవం. సామాజిక మాధ్యమాలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాయి. నెట్వర్కింగ్ను విస్తరించాయి. దీనివల్ల మంచి జరిగింది. చెడూ జరుగుతున్నది. ఆ గుట్టల కొద్దీ సమాచారానికి వడపోత అన్నదే లేకుండా పో�
ఇందులో భారత్కు చెందినవి 18, పాక్వి 4 న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్నాయని 22 యూట్యూబ్ చానళ్లను కేంద్ర సమాచార, ప్రసార శాఖ బ్లాక్ చేసింది. వీటిలో భారత్కు చెందిన 18, పాకిస్థాన్కు చె�
మాస్కో: నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నవారిని కట్టడి చేసేందుకు రష్యా కొత్త చట్టాన్ని తయారు చేసింది. ఆమోదం పొందిన ఆ చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. అధికారుల గురించి ఫేక్ �
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విష ప్రచారం నిర్వహిస్తున్న పాకిస్థాన్కు చెందిన 60 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు ఇవాళ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి డాక్టర�
‘సోషల్ మీడియా’ నేడు సామాన్యుడికో వరం. తమ అరచేతిలోకి వచ్చిన భావప్రకటనా వేదికలను ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు కూడా గొంతు విప్పే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను ఆహ్వానించాల్సిందే. వాటి ద�
న్యూఢిల్లీ, జనవరి 7: అమాయక బ్యాంక్ ఖాతాదారులను దోచుకునేందుకు అక్రమార్కులు, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన కస్ట�
విదేశాల్లో ఉన్నా ఉపేక్షించం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే లుకౌట్ నోటీసు జారీ చేస్తం వీసాలు, పాస్పోర్టులు రద్దు హైదరాబాద్ సీపీ ఆనంద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచ�
ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల విడుదల నెలకు 14 నుంచి 16 వేల కోట్ల చెల్లింపులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనడం అబద్ధం ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన ఆర్థికశాఖ హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో బి�
fake news | ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎన్నికల కమిషన్ (EC) రూ.350 జరిమానా విధించనుందనే వార్త సోషల్ మీడియాలో షికారుచేస్తున్నది. ఈ పుకారుపై (Fake news) ఢిల్లీ పోలీసులు
Omicron | తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు పలు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలను నమ్మ�