ఇందులో భారత్కు చెందినవి 18, పాక్వి 4 న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్నాయని 22 యూట్యూబ్ చానళ్లను కేంద్ర సమాచార, ప్రసార శాఖ బ్లాక్ చేసింది. వీటిలో భారత్కు చెందిన 18, పాకిస్థాన్కు చె�
మాస్కో: నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నవారిని కట్టడి చేసేందుకు రష్యా కొత్త చట్టాన్ని తయారు చేసింది. ఆమోదం పొందిన ఆ చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. అధికారుల గురించి ఫేక్ �
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విష ప్రచారం నిర్వహిస్తున్న పాకిస్థాన్కు చెందిన 60 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు ఇవాళ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి డాక్టర�
‘సోషల్ మీడియా’ నేడు సామాన్యుడికో వరం. తమ అరచేతిలోకి వచ్చిన భావప్రకటనా వేదికలను ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు కూడా గొంతు విప్పే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను ఆహ్వానించాల్సిందే. వాటి ద�
న్యూఢిల్లీ, జనవరి 7: అమాయక బ్యాంక్ ఖాతాదారులను దోచుకునేందుకు అక్రమార్కులు, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన కస్ట�
విదేశాల్లో ఉన్నా ఉపేక్షించం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే లుకౌట్ నోటీసు జారీ చేస్తం వీసాలు, పాస్పోర్టులు రద్దు హైదరాబాద్ సీపీ ఆనంద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచ�
ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల విడుదల నెలకు 14 నుంచి 16 వేల కోట్ల చెల్లింపులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనడం అబద్ధం ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన ఆర్థికశాఖ హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో బి�
fake news | ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎన్నికల కమిషన్ (EC) రూ.350 జరిమానా విధించనుందనే వార్త సోషల్ మీడియాలో షికారుచేస్తున్నది. ఈ పుకారుపై (Fake news) ఢిల్లీ పోలీసులు
Omicron | తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు పలు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలను నమ్మ�
మరణవార్తపై యువ రెజ్లర్ నిషా దహియా గోండా: జాతీయ యువ రెజ్లర్ నిషా దహియా మరణించిదనే వార్త క్రీడా వర్గాల్లో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నిషాతో పాటు ఆమె సోదరుడు మరణించినట్లు వ�
TRS Social Media Department | టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది.
సోషల్ మీడియా వినియోగం పెరుగడమే కారణంన్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కొవిడ్-19కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి కేంద్రంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉన్నదని తాజాగా ఓ అధ్యయన�
పార్టీ మారుతాననే ప్రచారాన్ని నమ్మొద్దు నా రాజకీయ ఎదుగుదలకు కేసీఆరే కారణం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఊపిరి ఉన్నంతవరకు తాను టీఆర్ఎస్లోనే ఉంటానని
హుజూరాబాద్పై బీజేపీ తప్పుడు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వికృత పోస్టులు ఒపీనియన్ పోల్స్ పేరిట తప్పుడు ప్రచారం గెలుపుపై పగటి కలల్లో కాషాయ నేతలు ఏ ఎన్నికైనా సీఎం కేసీఆర్కే ప్రజల ఓటు ఈటలకు ఓటమి భయం : టీ�
న్యూఢిల్లీ: ఓవైపు కరోనాతో భీకర పోరాటం జరుగుతుంటే మధ్యలో బ్లాక్ ఫంగస్ వచ్చి దూరింది. తర్వాత యెల్లో, వైట్ అని రకరకాల రంగుల్ల్లో ఈ ఫంగస్లు కనిపించడం మొదలైంది. కానీ బ్లాక్ ఫంగస్ ఒక్కటే నోటిఫైడ్ జాబితాకు ఎక్క