ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములను కాజేసేందుకు అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి రంగం సిద్ధం చేశారు. ఇళ్లులేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలకు న్యాయం చేసే ఉద్ద�
నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం �
గతంలో సిమ్ నిబంధనలు కఠినంగా లేని సమయంలో సిమ్ ఏజెన్సీల్లో విచ్చలవిడిగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్స్ అమ్మేవారు. ఒక వ్యక్తి డాక్యుమెంట్లు సమర్పిస్తే.. అతడికి తెలియకుండా పదుల సంఖ్యలో సిమ్ములు యా�
MLA Manohar Reddy | కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijaya Ramana Rao) చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నానిమినేషన్లో తప్పుడు పత్రాలు సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు విజయ రమణారావు ఆక్షేపనీయమని పెద్దపల్లి బీ�
నకిలీ అడ్మిషన్ లెటర్లు, ఫేక్ డాక్యుమెంట్లతో కెనడాకు వెళ్లిన వందలాది మంది భారత విద్యార్థులు అక్కడ బహిష్కరణకు గురైన నేపథ్యంలో వీసా ఏజెంట్లు, ఆపరేటర్ల మోసాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
ఆన్లైన్ పాలసీ సరెండర్ సాకుతో బీమా సొమ్మును కొట్టేసే ముఠా అరెస్టయింది. నకిలీ ఆధారాలతో ఆన్లైన్లో వాటిని ైక్లెయిమ్ చేసి 19 మంది నుంచి రూ.4 కోట్లు కొట్టేసింది ఈ ఘరానా గ్యాంగ్. దీర్ఘకాలంగా తమ పాలసీల గూర్�
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్
నేరస్థులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు సంబంధించిన తెలంగాణ చట్టాన్ని ఢిల్లీలో అమలు చేసే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Fake Documents | నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్నగర్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది.
భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టిన ధరణి.. ఓ టెకీకి చెందిన ఖరీదైన స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. తన జాగలో ఎవరో నాలా కన్వర్షన్కు పెట్టారని ధరణి పోర్టల్ ద్వారా తెలు�