సూర్యాపేటలోని తన భూమిపైకి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచందర్నాయక్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని గుండపనేని లక్ష్మీనర్సింహారావు అనే వ్యక్తి ఆరోపించారు. గురువారం భూమిని ఆక్రమించేందుకు అనుచరులతో రాగా
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇప్పటికే ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుండగా, తాజాగా రూ.16.85 కోట్ల అంబేద్కర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ను లోకాయుక్త బయటపెట్టింది. విజయపుర జిల్లాలో ఉన్న ఈ సొసైటీ ద్�
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10.. నగరం నడిబొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు రూ.95వేలు. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు.
నస్పూర్లోని సర్వే నంబర్ 42లోగల ప్ర భుత్వ భూమి కబ్జాకు కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. నకిలీ పత్రాలు సృష్టించి.. సర్వే నంబర్ను మార్చేసి 6 గుంటలు స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలుండగా,
నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు స్థలంగా చిత్రీకరించి ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు విక్రయించే క్రమంలో రూ.2 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు.
ఖాళీ స్థలానికి సంబంధించిన యజమాని మృతి చెందినట్టు నకిలీపత్రాలు సృష్టించి, ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో కుత్బుల్లాపూర్ పూర్వ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగ
Hyderabad | సికింద్రాబాద్(Secunderabad) సబ్ రిజిస్టర్ జ్యోతిని(Sub-Registrar Jyothi )జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం సహకరించిన జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
పోడు సాగుదారులకు హక్కు పత్రాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అర్హులకు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాటికి మించి నకిలీ పట్టాలు బయటపడుతున్నాయి.
ఖాళీ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ సురేశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడలో నివాసముండే స�
కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తవ్వే కొద్దీ దొంగ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్కు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఇంటి స�
మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించ�
నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించి యజమానిని బెదిరింపులకు గురిచేసిన చింతకుంట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు పిట్టల రవీందర్ సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.