గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది.
భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టిన ధరణి.. ఓ టెకీకి చెందిన ఖరీదైన స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. తన జాగలో ఎవరో నాలా కన్వర్షన్కు పెట్టారని ధరణి పోర్టల్ ద్వారా తెలు�
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు బ్యాంకుకు సంబంధించిన వేలం పాటలో కొనుగోలు చేసిన ఇంటిని నకిలీ పత్రాలతో మరొకరికి విక్రయించారు. ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన నేరంపై దూద్బౌ
హైదరాబాద్ : నకిలీ రబ్బర్ స్టాంపులు, సంతకాలతో ఫోర్జరీ చేస్తూ నకిలీ డాక్యుమెంట్లు తయారీ చేస్తున్న ముఠా సభ్యులను నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 రబ్బర్ నోటరీ స్టా�
అమీన్పూర్ : 400 గజాల ప్లాట్ను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం అమీన్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపిన కథనం ప్రకా�
బతికున్న వ్యక్తికి డెత్సర్టిఫికెట్ సృష్టి రైతుబంధు కో-ఆర్డినేటర్ నిర్వాకం సాగుకు పెట్టుబడి సాయం అందకపోవడంతో వెలుగులోకి వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/కులకచర్ల: ఓ మహిళా రైతు బతికుండగానే చనిపోయి�
సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు చార్మినార్, జూలై 13 : బ్యాంకు వేలం పాటలో కొనుగోలు చేసిన భవంతికి సంబంధించిన నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేసిన ఘటన పాత నగరంలో చోటు చేసుకుంది. కోట్ల వి�
2015 నుంచి పర్యాటకుడిగా పలు దఫాలుగా ఇండియాకు రాక2016 సెప్టెంబర్ నుంచి మూడేండ్ల పాటు ఢిల్లీలో మకాం2020లో డీపోర్ట్ చేస్తే.. దొంగ పాసుపోర్టుతో మళ్లీ రాక2021 ఫిబ్రవరి 2న హైదరాబాద్ రాక.. పత్రాలు నకిలీవని తేల్చి కేసు న�