జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా�
మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం మందమర్రి పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ వివరాలు వెల్లడించారు. మూడు రోజుల క
సుమారు పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను జిల్లా టాస్క్ఫోర్స్, పెద్దేముల్ పోలీసు లు పట్టుకున్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వికారాబాద్ ఎస్పీ నారా యణరెడ్డి వివరాలు వెల్లడిం
హత్తిని గ్రామంలో సోమవారం 124 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ైగ్లెసిల్ పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మనోజ్రావు ఇంటికి వెళ్లి చూడగా, బండి సింహాద్రి ట్ర�
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�
ఆంధ్రా నుంచి మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవార
పత్తి రైతుపై మళ్లీ హెర్బీసైడ్ టాలరెంట్ (హెచ్టీ) విత్తన కత్తి వేలాడుతున్నది. గ్లెఫోసెట్ అనే గడ్డి మందును తట్టుకునే జన్యువుతో రూపొందించిన ఈ విత్తనాల ద్వారా కాలుష్యంతోపాటు నేల సారం దెబ్బతినే ప్రమాదము�
వేమనపల్లి సమీపంలోని ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్ వద్ద బుధవారం ఉదయం మహారాష్ట్ర నుంచి వేమనపల్లికి ఎడ్లబండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తె�
అనుమతి లేకుండా పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి ప్రగతి తెలిపారు. ఆమె కథనం ప్రకారం...
ఉల్లిగడ్డల బస్తాల కింద నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యాన్ను చెన్నూర్లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.16.50 లక్షల విలువైన 5.50 క్వింటాళ్ల నిషేధిత బీటీ-3 విత్తనాలను స్వాధీన�