అన్నదాత కష్టం అంతా ఇంతాకాదు. ఆరుగాలం కష్టపడి పండిస్తే మిగిలేది అంతంతమాత్రమే. ప్రారంభంలో నకిలీ విత్తనాల బెడద, పంట పెరుగుతున్న క్రమంలో చీడపురుగుల బాధ.. అందులో అకాల వర్షాలు వస్తే అంతే సంగతి. రూ. లక్షల్లో పెట్�
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సై రమేశ్కుమార్ కథనం ప్రకారం.. ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారి సూర్యప్రకాశ్తో కలిసి బ
మండలంలోని గోప్లాపూర్లో వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఓ ఇంట్లో నిల్వ ఉన్న 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. జడ్చర్ల పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చే�
నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువుల విక్
నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.1.80 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు, కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ కే అపూర్వరావు తెలిప�
Fake cotton seeds | నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను(Fake cotton seeds) స్వాధీనం చేసుకున్నారు.
అన్నదాతలు ఆగం కావద్దన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశం. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాయంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. పోలీస్, వ్యవసాయ,
కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తు�