అన్నదాతలు ఆగం కావద్దన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశం. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాయంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. పోలీస్, వ్యవసాయ,
కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తు�