పని చేస్తున్న హోటల్ తనదేనంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకులో లోన్ తీసుకున్న ఓ మహిళపై ఎల్బీనగర్ పీఎస్లో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది.
Minister KTR | ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజే
భూదాన్బోర్డు నకిలీ సర్టిఫికెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను గురువారం హైదరాబాద్ సెంట్రల్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రూ.22 వేల నగదు,
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత మెమోల స్థానంలో స్మార్ట్ చిప్ ఆధారిత మెమోలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్కు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్ఏవీఎస్) అనే పేరును అధికారులు ఖరారుచేశారు.
పాస్పోర్టు కోసం వినియోగం ఏడుగురు నిందితుల అరెస్టు వేములవాడ, జూలై 21 : పాస్పోర్టులు, నకిలీ టెన్త్ సర్టిఫికెట్లు తయారు చేసి అందిస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీసులు పట్టుకొన్న
నిందితుల్లో మహిళ సహా నలుగురు ఇప్పటికే 20 మందికి ఫేక్ సర్టిఫికెట్లు రాచకొండ సీపీ మహేశ్ భగత్ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఓ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది.
జోగులాంబ గద్వాల : నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి రైతుబీమా సొమ్మును కాజేసిన ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పా�