వ్యవసాయశాఖలో నకిలీ ధ్రువపత్రాల పొంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్య క్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్స్టేషన్లో ని�
డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, డిప్లొమా .. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. ఏ యూనివర్సిటీదైనా సరే లక్ష ఇస్తే చాలు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు నకిలీ తయారీదారులు. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా నకిల�
డిగ్రీ ఫెయిల్.. కా నీ డాక్టర్గా అవతారమెత్తాడు. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పెషలిస్టు వైద్యుడిగా చెలామణి అయ్యాడు. పోలీసులు కూపీ లాగడంతో నకి లీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. కామారెడ్డిలో చోటు చేసుకున
రైతుబంధు, రైతుబీమా కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ (Kondurg) మండల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) గోరేటి శ్రీశైలంతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఈవోతోపాటు క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిన�
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్పోర్టులు ఇప్పించిన కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇందులో స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. కళాశాలలో కలవేణి నాగరాజు 11 ఏండ్లుగా గణిత సబ్జెక్టులో ఒప్పంద అధ్యాపకుడిగా కొనసాగు�
నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీటు పొందిన ఏడుగురు వైద్యవిద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రద్దు చేసింది. 2023-24 నీట్ పరీక్షలో అర్హత సాధించి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేష
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్లు, వాటితో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పతున్న 18 మందిని సైబరాబాద్ ప�