రైతుబంధు, రైతుబీమా కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ (Kondurg) మండల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) గోరేటి శ్రీశైలంతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఈవోతోపాటు క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిన�
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్పోర్టులు ఇప్పించిన కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇందులో స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. కళాశాలలో కలవేణి నాగరాజు 11 ఏండ్లుగా గణిత సబ్జెక్టులో ఒప్పంద అధ్యాపకుడిగా కొనసాగు�
నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీటు పొందిన ఏడుగురు వైద్యవిద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రద్దు చేసింది. 2023-24 నీట్ పరీక్షలో అర్హత సాధించి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేష
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్లు, వాటితో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పతున్న 18 మందిని సైబరాబాద్ ప�
ఇన్స్టంట్ అప్రూవల్ విధానంలో మీ సేవ, ఈ సేవ కేంద్రాల నుంచి జారీ అయిన నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన కేసును సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
పని చేస్తున్న హోటల్ తనదేనంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకులో లోన్ తీసుకున్న ఓ మహిళపై ఎల్బీనగర్ పీఎస్లో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది.
Minister KTR | ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజే
భూదాన్బోర్డు నకిలీ సర్టిఫికెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను గురువారం హైదరాబాద్ సెంట్రల్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రూ.22 వేల నగదు,
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత మెమోల స్థానంలో స్మార్ట్ చిప్ ఆధారిత మెమోలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.