కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పల
రైతాంగానికి యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మారం మండల కేంద్రంలోని సింగల్ విండో వద్ద యూరియా కోసం నిలబడ్డ రైతులను ఆయన గురువారం కలిస
పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. ఆమె శుక్రవారం జగిత్యాలలోని గోవిందుపల్లె ఆరో వార్డులో పర్యటించారు.
రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, పెగడపల్లి విండో చై�
గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు
Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
Man Stabs Matchmaker To Death | పెళ్లి మధ్యవర్తి కుదిర్చిన వివాహం విఫలమైంది. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి పెళ్లి బ్రోకర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
Parents Celebrate Son Who Failed | ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు అతడ్ని ఎగతాళి చేశారు. అయితే తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందలేదు. పైగా పరీక్షల్లో కుమారుడి వైఫల్యాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ �
Vakiti Sridhar | ఆచరణకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ( Congress ) అమలులో ఘోరం విఫలమైనందున వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ �
Manipur violence | బీజేపీ పాలిత మణిపూర్లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ స్వయంగా ఒప్పుకున్నారు. మణిపూర్ హింసాకాండపై (Manipur violence) ఆయన స్పందించారు. రాజధాని ఇంఫాల్ సమీపంలోని కోంగ్బాలో తన ఇం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధి�