శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులు మైన్ఫీల్డ్లోకి ప్రవేశించి పేలుడులో మరణించారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 22న నౌషేరా స�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రుణాల తిరిగి చెల్లింపుల్లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను వడ్డీలు, రుణాల కోసం సంస్థ రూ.470.18 కోట్ల మేర చెల్లింపులు జరుపాల�
పారిస్: గడువులోపు కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. ఈ వారం డెడ్లైన్కు ముందు వ్యాక్సిన్ వేయించుకోవడంలో విఫలమైన హెల్త్ వర్కర్స్కు జీతం �