ప్రభుత్వ పాఠశాల ల్లో రాష్ట్ర సర్కారు మెరుగైన వసతులు కల్పిస్తున్న దని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని లక్కారం, ఉట్నూర్ ఉర్ధూ పాఠశాల, ఉమ్రి, శ్యాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంల�
సర్కార్ బడులు సరికొత్తగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు/ బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామీణులకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలి తాలు వస్తుండగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆర్థిక సర్వే-2022 స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ వైద్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతీ ఆయోగ్ విడుదల చేసిన 4వ ‘హెల్త్ ఇండెక్స్'లో ఓవరాల్ ర్�
అబ్బుర పరిచేలా సౌకర్యాల కల్పన పూర్తికావొస్తున్న నిర్మాణ పనులు వివిధ దశల్లో పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షా మండపం, వ్రత మండపం, అన్నప్రసాద సముదాయాల నిర్మాణాలు యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప�
ఢిల్లీ ఎయిర్పోర్టులో అసౌకర్యంపై రాజమౌళి ట్వీట్ న్యూఢిల్లీ, జూలై 2: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడంపై సినీ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేశార�