రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చే�
సీఎం సొంత నియోజకవర్గం లో ప్రారంభించిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీకి అనుమతులొచ్చేనా..? వచ్చే విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ ఈ కాలేజీకి అనుమతులిస్తుందా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది.
MK Stalin | ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) కోరిన దానికి మించిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఎయిర్ షో సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్�
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు.
మున్సిపల్ పరిధిలోని పార్కులలో సదుపాయాలు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిగి మున్సిపాలిటీ పరిధి�
రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం.. ప్రతిరోజు వేల మంది దర్శనం.. కోట్లలో ఆదాయం.. కానీ, కనీస వసతులు మృగ్యం. పైగా భక్తుల దోపిడీ అనంతం. ఇది నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షే�
కొవిడ్-19 జేఎన్-1 వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉస్మానియా దవాఖానలో అవసరమైన అన్ని వసతులను సిద్ధంగా ఉంచామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టుగానే విద్యారంగంలోనూ మార్పులు రావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించాలని, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష
Minister Gangula | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంతో బీసీ పోస్టుమెట్రిక్ (Postmetric)విద్యార్థులకు హాస్టళ్లలో అన్ని వసతులను సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (M
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో సౌకర్యాలు, కార్యకలాపాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ మెట్రో రైలు బృందం అక్కడి మెట్రో ప్రాజెక్టు నిర