రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం.. ప్రతిరోజు వేల మంది దర్శనం.. కోట్లలో ఆదాయం.. కానీ, కనీస వసతులు మృగ్యం. పైగా భక్తుల దోపిడీ అనంతం. ఇది నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షే�
కొవిడ్-19 జేఎన్-1 వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉస్మానియా దవాఖానలో అవసరమైన అన్ని వసతులను సిద్ధంగా ఉంచామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టుగానే విద్యారంగంలోనూ మార్పులు రావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించాలని, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష
Minister Gangula | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంతో బీసీ పోస్టుమెట్రిక్ (Postmetric)విద్యార్థులకు హాస్టళ్లలో అన్ని వసతులను సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (M
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో సౌకర్యాలు, కార్యకలాపాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ మెట్రో రైలు బృందం అక్కడి మెట్రో ప్రాజెక్టు నిర
పచ్చ పత్రికలు ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అకాలవర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ వచ్చిన తర్వ�
ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. పొరుగు గ్రామాల నుంచి వచ్చి పోయేవారు, నగరంలోకి ప్రవేశించే వారితో కిట కిటలాడుతుంది. వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారు. రోడ్డుపక్కనే
కొన్నేళ్లుగా సమస్యలతో సతమతమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ చేకూరింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు మన బడి పథకం వల్ల పాఠశాల రూప�
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు బాగుపడ్డాయి. రాకపోకలు సాగించడానికి వీలులేని ఎన్నో రహదారులు నేడు తళతళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�