గురుకులాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్రోస్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మణుగూరు గురుక�
మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి అలయాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. ఆలయ ప్రాంగణంలో డీఎంఎఫ్టీ పథకం కింద రూ. 2కోట్లతో చేపట్ట�
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో
విజ్ఞానాన్ని అందించే ల్రైబ్రరీల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరుగునపడిన, శిథిలావస్థకు చేరిన లైబ్రరీలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున�
సర్కారు బడి అంటే గతంలో చిన్నచూపుగా ఉండేది. చదువు సరిగా ఉండదని, సౌకర్యాలు ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభ�
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది
పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న తన భర్త ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించి, వసతులు కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన భార్య టి.ఉషాబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస�
విద్యార్థినుల సౌకర్యార్థం అధునాతన వసతులతో నిర్మాణం పూర్తైన కస్తూర్బాగాంధీ పాఠశాల నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైనది. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకంచలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.05 కోట్లతో నూతనంగా నిర్మించి�
సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ అనంతర సౌకర్యాలపై కేంద్రం వారం రోజుల్లో రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి పదవులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్నవారికి మరిన్ని ప్రయోజన�
సైదాబాద్ కొత్త పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్�
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�
పినపాక నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న మణుగూరులోని 100 పడకల ఆస్పత్రిలో అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ తెలిపారు. ఈ ఆస్పత్రిని ఆయన బుధవారం సందర్శించారు. ఆస్పత