మన దేశంలో మధ్యతరగతి ప్రజానీకమే ఎక్కువ. ప్రతీ విషయంలో సర్దుకుపోయే వైఖరి.. అరకొర సదుపాయాలతో సహజీవనం.. కోరికల్ని చంపుకుంటూ ఆశల పల్లకిలో విహరించే మనస్తత్వం.. ఇవీ ఓ భారతీయ సగటు మధ్యతరగతి మనిషి గురించి చెప్పాలం�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో వసతులు లేకపోవడంతో బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాల మంజూరైంది.
Brahmotsavams Arrangements | బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో మరమ్మతు పనులను పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు.
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
Srisailam EO | శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికా రం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నది. తగిన సంఖ్యలో బోధనా సిబ్బందిని నియమించడం విస్మరించింది.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తక్కళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. సందర్భంగా ర
కనీస వసతుల్లేకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement Centre) నడుస్తున్నాయి. రామాయంపేట పురపాలిక పరిధిలోని గొల్పర్తి పెద్దమ్మ దేవాలయం వద్ద అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థుల, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
చిన్నారులకు చిరుప్రాయంలోనే విద్యపై మక్కువ కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు మూలాధారంగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. సొంత భవనాలతో పాటు అద్దె భవనాల్లో కూడా కనీస వసతులు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ, జిల్ల�
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చే�
సీఎం సొంత నియోజకవర్గం లో ప్రారంభించిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీకి అనుమతులొచ్చేనా..? వచ్చే విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ ఈ కాలేజీకి అనుమతులిస్తుందా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది.