Kabul | అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో (Kabul) దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఖైర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో (Mosque) ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.
బీహార్లోని సరన్ జిల్లా ఖుదైబాగ్లోని ఓ పటాకుల వ్యాపారి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా, వారి�
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలు వద్ద బ్లాస్ట్ జరిగింది. కన్వెన్షన్ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప�
కార్మికుడు సజీవ దహనం మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు మృతుడి కుటుంబానికి రూ.20లక్షల నష్ట పరిహారం బాధితులు బిహారు వాసులు బొల్లారం, మే 4 : పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు సజీవ దహనం కాగా, మరో ముగ�
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో (Kabul) మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు.
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) జమ్ము పర్యటనకు కొన్ని గంటల ముందు అనుకోని ఘటన జరిగింది. గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది.
న్యూఢిల్లీ : నేపాల్ లలిత్పూర్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పటాన్ ఇండస్ట్రియల్
Organic chemical factory | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహెజ్ పారిశ్రామిక వాడలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో (Organic Chemical factory) ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పేలుళ్లు సంభవించాయి. దీంతో ఐదుగుర
Explosion | బీహార్లోని (Bihar) భగల్పూర్ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు (Explosion) జరిగాయి. జిల్లాలోని తాతర్పూర్లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు సంభవించింది.
Burkina Faso | పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో (Burkina Faso) విషాదం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలోని గామ్బ్లోరాలో ఉన్న బంగారు గని సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో 59 మంది దుర్మరణం చెందారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించగా 15 మంది గాయపడ్డారు. పంచమహల్ జిల్లాలోని ఫ్లోరో కెమికల్స్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం పది గంట�