ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మొహర్రం ఉరేగింపు సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడేండ్ల బాలిక, 20 ఏండ్ల వ్యక్తి ఉన్నట్లు పాక్ పోలీసులు తెలిపారు. గాయపడిన వ�
Bluetooth Headphones Blast : బ్లూటూత్ హెడ్ఫోన్స్ పేలి బాలుడి మృతి | బ్లూ టూత్ హెడ్ఫోన్ ఓ బాలుడి ప్రాణం తిశాయి. బ్లూటూత్ హెడ్ఫోన్స్ సహాయంతో ఫోన్లో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా పేలడంతో 15 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డా�
భారత్ కెమికల్స్ | మహారాష్ట్రలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. పాల్ఘర్ జిల్లాలోని బోయ్సర్ తారాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్న భారత్ కెమికల్స్ లో శనివారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. దీంతో ఫ�
జమ్ము విమానాశ్రయం| జమ్ముకశ్మీర్లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టులోని ఏర్ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది.
పటాకుల కంపెనీ| తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్పట్టిలో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్న ఓ కంపెనీలో పేలుళ్లు సంభవించాయి.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ప్రమాదానికి గురయ్యారు. గురువారం రాత్రి దేశ రాజధాని మాలెలోని తన నివాసం సమీపంలో కారులో కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది
బెంగాల్లో బాంబు పేలుడు.. విద్యార్థి మృతి | పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు.
నలుగురు దుర్మరణం | ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.