Explosion fireworks factory | పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్ర గాయాలకు
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
గత ఏడాది ఆగస్ట్లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగిన నేపథ్యంలో తాలిబన్లు మెరుపు వేగంతో కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తాలిబన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాబూల్లో ఇటీ�
Chicago blast:అమెరికాలోని చికాగోలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల 8 మంది గాయపడ్డారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చికాగో ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది.
న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. సబ్బవరం మండలం ఆరిపాక చిన్న యాత పాలెం సమీపంలో బాణాసంచా గోడౌన్ పేలుడు చోటుచేసుకోగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికుల�
Bomb Blast | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో సోమవారం బ్లాస్ట్ జరిగింది. రష్యా రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు చోటుచేసుకున్నది. బ్లాస్ట్లో దాదాపు 20మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌ�
Kabul | అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో (Kabul) దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఖైర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో (Mosque) ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.
బీహార్లోని సరన్ జిల్లా ఖుదైబాగ్లోని ఓ పటాకుల వ్యాపారి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా, వారి�
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలు వద్ద బ్లాస్ట్ జరిగింది. కన్వెన్షన్ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప�
కార్మికుడు సజీవ దహనం మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు మృతుడి కుటుంబానికి రూ.20లక్షల నష్ట పరిహారం బాధితులు బిహారు వాసులు బొల్లారం, మే 4 : పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు సజీవ దహనం కాగా, మరో ముగ�
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో (Kabul) మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు.
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) జమ్ము పర్యటనకు కొన్ని గంటల ముందు అనుకోని ఘటన జరిగింది. గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది.