మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు �
ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 1,206 మందికి 1,038 మంది అభ్యర్థు�
డీఎస్సీ 2024 పరీక్షలను ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ బుధవారం తెలిపారు. ఆన్లైన్ విధానంలో రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యా�
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు.
మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయం (క్రిష్టియన్పల్లి), జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల (ధర్మాపూర్)లో డీఎస్సీ పరీక్షలు టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:50, మధ్యాహ
గ్రూప్ -1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరిగి పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 864 మంది అభ్యర్థులకుగాను 651 మంది హాజరయ్యారు. పట్టణంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 504 మంది అభ్యర్�
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. అభ్యర్థులు నిర్ణీత సమయాల్లో కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాశారు. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు పరుగులు తీయడం కనిపిం�
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 25 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఈ పరీక్ష జరిగింది.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాట�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 87 సెంటర్లలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. మొత్�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సజావుగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 55,692 మంది అభ్యర్థులకుగాను 41,774(75.01శా�
జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా ముగిసింది. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించగా, రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అ
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. నిబంధనల మేరకు బూట్లు, మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ప�
వికారాబాద్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, యాలాలలో మ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనున్నది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అధికారులు స్పష్టం చే�