ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్పు పరీక్షలు నిర్వహి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 37568 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయగా, 1,255 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 ను
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించగా, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాల్లో
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని
జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్�
ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 25నుంచి మార్చి 18వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేం�
పాఠశాల దశను ముగించి ఉన్నత విద్య వైపు మొదటిసారిగా కీలక అడుగు వేస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలు ఎంతో కీలకం. చాలామంది విద్యార్థుల కెరీర్ కలలకు ఇంటరే ఆరంభం. అలాంటి వేలాది మంది విద్యార్థులు తొలిసారి
ఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) సోమవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిని ఒకే షిఫ్ట్లో నిర్�
TG Polycet 2025 | పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష ఈ నెల 13న జరుగనున్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. 276 పరీక్ష �
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,398 మందికి 3,298 మంది విద్యార్థులు పరీ�
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్-2025 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు.
వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా క�
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,739 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయ�
జిల్లాలో నేడు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకు�