పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్, ఇద్దరు అధికారులపై డీఈవో చైతన్య జైని శనివారం వేటు వేశారు. వేంసూరు మండలం వేంసూరు, ఆడసర్లపాడు పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసిన ఆ
డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్, జువైనల్ జస్టిస్ వెల్ఫేర్ బోర్డు పరీక్షలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం వివరాలు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. గతానికి భిన్నంగా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే వాల్యుయేషన్ నిర్వహించాల్సి రావడం ఇదే తొలిసారి.
ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తల్లిదండ్రుల మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థులు పరీక్షలు రాసిన ఘటన శనివారం పలుచోట్ల చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెంది న కే అపర్ణ స్థానిక
ఖమ్మం జిల్లాలోని 98 కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు తమ ఇష్టదైవాలకు పూజలు చేయడంతోపాటు హాల్ టికెట్లతో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి, గంట ము�
తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్పు పరీక్షలు నిర్వహి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 37568 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయగా, 1,255 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 ను
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించగా, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాల్లో
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని
జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్�
ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 25నుంచి మార్చి 18వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేం�