ఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) సోమవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిని ఒకే షిఫ్ట్లో నిర్�
TG Polycet 2025 | పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష ఈ నెల 13న జరుగనున్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. 276 పరీక్ష �
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,398 మందికి 3,298 మంది విద్యార్థులు పరీ�
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్-2025 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు.
వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా క�
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,739 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయ�
జిల్లాలో నేడు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకు�
వైద్య కళాశాలల్లో (ఎంబీబీఎస్, బీడీఎస్) ప్ర వేశాలకు దేశవ్యాప్తంగా ఈనెల 4న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-2025 (నీట్)కు మహబూబ్నగర్ జిల్లాలో 13 కేంద్రాలు, గద్వాలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మామునూరులోని జవహర్ నవోదయ కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీ
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీట్ �
పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైన పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. ఏడాది అంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు సంతోషంగా గంతులేశారు. పరీక్ష కేంద్రాల వద�
మండలంలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు, ముద్విన్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షల�
బిజినేపల్లిలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు ఆల్ సెయింట్స్ మోడల్స్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం జరిగిన పదో తరగతి బయోసైన్స్ పరీక్షా కేంద్రాలను డీఈవో రమేశ్కుమ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు తమ ఇష్టదైవాలకు పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున�