అతడి పేరు భూక్యా హరికృష్ణ. ఇంటర్ విద్యార్థి. అతడి తండ్రి చిన్నపాటి రైతు, పేద కుంటుంబం. పంట చేతికొస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అతడిది చండ్రుగొండ మండలం రావికంపాడు. ఆ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశా�
జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినికి హాల్ టికెట్ ఉన్నా ప
ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్
ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం సెషన్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు 8,915 మంది హాజరు కాగా 10
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజైన సోమవారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 50 శాతం మించలేదు. హనుమకొండ జిల్లాలో 82 కేంద్రాల్లో 33,006 మంది అభ్యర్థులు �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. వనపర్తి �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించనున్న పరీక్షలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన అమలు చేయడంతో పలువురు అభ్యర్థులు పరీ�
నగర శివారులోని మొయినాబాద్లో కొన్ని ‘గ్రూప్-2’ పరీక్షా కేంద్రాలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. ఆ కేంద్రాల్లో పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు, వారి వెంట వచ్చిన కుటుంబసభ్యులు అర కిలోమీటరుకు పైగా నడవాల్సిం�
డిపార్ట్మెంటల్ సీబీటీ పరీక్షల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబరు 2నుంచి బీఎన్ఎస్ 163సెక్షన్(144సెక్షన్) విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవిన
ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు �
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-3 రాత పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మంలో 87 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి రెండో రోజు పరీక్ష రాశార
గ్రూప్-3 పరీక్షలకు సగం మంది అభ్యర్థులు దూరంగా నే ఉండిపోయారు. గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు భారీగా తగ్గింది. ఆదివారం నిర్వహించిన పేపర్-1, పేపర్-2కు సకాలంలో హాజరుకాని వివరాలు వెల్లడించిన అధికారులు సోమవా�
గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ఉమ్మడి జిల్లాలో సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 154 పరీక్షా కేంద్రాల్లో రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని 52 కేం ద్రాల్లో పేపర్-1కు 54.69 శాతం, పేపర్-2కు 54