Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు ఈవీఎంలో కారు గుర్తును చెరిపేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా పైపాడులో వెలుగు చూసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. వర్షాల వల్ల కొ
పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన
దేశంలో దాదాపు పాతిక సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)ను ఉపయోగిస్తున్నప్పటికీ ప్రతిసారీ ఎన్నికల సందర్భంగా వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) యంత్రాల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) పూర్తి కావడంతో గురువారం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాక్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించా�
రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం చాదర్ఘాట్ విక్ట�
ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
మూడు రాష్ర్టాల్లో ఓటమికి కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లేనని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్లో ‘ఈవీఎంల వల్ల ఏదో జరిగి ఉంటుంది, లేదంటే ఇలాంటి ఫల�
కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గట్టి భద్రత మధ్య ఓట్ల లెకింపు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) స్ట్రాంగ్�
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియగా, ఇక కౌంటింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని ఆయా