అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి.. ఇక ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం కావాల్సి ఉంది.
ములుగులో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆర్వో కార్యాలయం వద్ద గూండాగిరి చేశారు. సోమవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకు ఆరు గంటలపాటు ఆర్వోను నిర్బంధించారు.
ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేసిందీ ఓటర్లు స్పష్టంగా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ద్వారా వేసిన ఓటు తాము ఎంచుకున్న అభ్యర్థికే పడిందో లేదో ఓటర్లు నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘం వీల�
పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూము ల్లో మరే ఇతర ఈవీఎంలను ఉంచవద్దని కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వీ నాయక్ రాష్ట్ర పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఓటరు కార్డుల ముద్రణను ఈ నెల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.
ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనల్ని పాలించే ఉత్తమ పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎన�
సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఈవీఎంల తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్�
నిర్మల్ జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు.
ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన