బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నోటా వాటా పెరిగింది. ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి కోసం ఈవీఎంలపై ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నన్ అదర్ దేన్ అబౌ(పైన ఉన్న ఎవరూ కాదు-నోటా) గుర్తుపై గత అసెంబ్లీ ఎన�
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Bypoll Results) కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్పేట డివిజన్లోని ఓట్లను �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Poll) కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద వేచిఉన్నారు.
ఈవీఎం బ్యాలట్ పేపర్ల రూపును మారుస్తూ ఎన్నికల కమిషన్ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.
Shashi Tharoor | మహారాష్ట్రలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి నితేష్ రాణే ‘ఈవీఎం’పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఒక సమాజం లేదా కులాన్ని ఇలా ఆ�
Abhishek Banerjee | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఖండించింది. ఈవీఎంలపై అనుమానం ఉన్నవారు వాటిని ఎలా హ్యాక్ చేయవచ్చో చూపించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ �
EVM | స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు �
EVM | ఈవీఎంల విషయంలో వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొట్టిపడేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మహారాష్