జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు.
ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన
ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్ల ప్రదర్శన కేంద్రాన్ని బుధవారం కలెక్టర�
ప్రతి ఈవీఎంనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ వీవీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఏ దశలోనూ ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ను కాదని బ్యాలట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ �
RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, రిమోట్ ఓటింగ్ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలతో గు
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బుధవారం జిల్లాకు కొత్త ఈవీఎంలు చేరుకున్నాయి. మూడు భారీ వాహనాల్లో వచ్చిన ఈవీఎంల సీల్లను జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎ�
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సం హరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది.