ఇళ్లు లేని ప్రతి పేదకుటుంభానికి స్వంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం�
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతొక్కరు పాటుపడాలని హుజూారాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార �
Manohar Lal Khattar | హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) కాంగ్రెస్తోపాటు ప్రతిపక్షాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ యుగమన్న ఆయన అందరూ సర్దుకుని కూర్చోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్న�
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శ
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని మంజీరా కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్క నాటార
స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘ�
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లా�
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో గురువారం ఆమె పల్లె ప�
మే 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ చిత్రాన్ని అందరూ వీక్షించి ఆదరించాలని సినీనటి, యాంకర్ సుమ కోరారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో ఆమె సినిమా వివరాలను వెల్లడించారు. �