పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లా�
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో గురువారం ఆమె పల్లె ప�
మే 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ చిత్రాన్ని అందరూ వీక్షించి ఆదరించాలని సినీనటి, యాంకర్ సుమ కోరారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో ఆమె సినిమా వివరాలను వెల్లడించారు. �