భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండు నాల్కల ధోరణిని కొనసాగిస్తున్నారు. ఒక పక్క రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు మంగళవారం పోస్ట్ పెట్టిన ఆయన మరో పక్క రష్�
భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్లను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై భారత్ బదులిచ్చింది. భారత్ను టార్గెట్ చేయడం అసమంజసం, సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సోమవారం �
ఉక్కు, అల్యూమినియానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా ప్రతీకార చర్యలు చేపట్టాయి. అమెరికా�
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అతి పెద్ద వివాదానికి తెర తీశారు. కన్యాకుమారిలో ఈ నెల 22న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయి.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
పెండ్లయిన మూడోనెల కోడలమ్మ మామిడి కాయ కోరాల్సిందే! ఇది పాత రోజుల సంగతి. ఏడాది దాటినా పిల్లలు కలగకపోతే గుళ్లూగోపురాలు తిరగడం మొన్నటి మాట. ఓ నాలుగేండ్లు ఎంజాయ్ చేసి పిల్లలను ప్లాన్ చేద్దాం... ఇది నిన్నటి ఈక�
వంట నూనెల్లో ప్రమాదకరమైన జీఈ, 3-ఎంసీపీడీ కలుషితాలు పరిమితికి మించకుండా చూడాలని, ఈ విషయంలో ఇటీవల యూరోపియన్ యూనియన్లో తీసుకువచ్చిన ప్రమాణాలను మన దేశంలోనూ పరిగణలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్న�
స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లిచెన్స్టీన్ దేశాలతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ) రానున్న 15 ఏండ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్ల (రూ.8,27,523 కోట్ల) పెట్టుబడులు పెట్టడంతోపాటు 10 లక్షల
నేటి టెక్ యుగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్-ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఇది భారీగా ఉద్యోగాల కోతకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.