స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లిచెన్స్టీన్ దేశాలతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ) రానున్న 15 ఏండ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్ల (రూ.8,27,523 కోట్ల) పెట్టుబడులు పెట్టడంతోపాటు 10 లక్షల
నేటి టెక్ యుగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్-ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఇది భారీగా ఉద్యోగాల కోతకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.