Palle Ravikumar Goud | విద్యార్థి ఉద్యమ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ను బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్టుచేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళ�
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడ�
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను (Errolla Srinivas) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీని�
గత 10 నెలల దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. �
లగచర్ల ఏజెన్సీ గ్రామం కాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న గిరిజనులకు సంబంధిత చట్టాలలోని కొన్ని అంశాలు వర్తిస్తాయి. ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల కోసం 2006లో ఆమోదించిన ఫారెస్ట్ రెగ్యులేషన్ చట్టం (ఎఫ్ఆర్ఏ) ఉన్�
కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మాత్రం 100 కార్లతో తిరుగుతున్నారని విమర్శించారు. వార్డు మెంబర్ కాన�
ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తుతూ పార్టీలో ప్రతిష్ట పెంచుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంసృతితో ఎలాంటి సంబంధం�
Errolla Srinivas | ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సచివాలయం ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా రాజీవ్ గాంధీని కూడా అవమానించాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగజాతిని కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.