భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్కు తెలంగాణ చరిత్ర తెలియదని, నదీ జలాలపై అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెప్పుకోసం కేసీఆర్�
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అవగాహన లేని అజ్ఞాని అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన వైఖరి బాధ్యతారాహిత్యమని, దుర్భాషలాడితే ప్రజలే ఆయనను తరిమికొడతార
‘ప్రజా నాయకుడైన మాజీ మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు లేదు.. సీఎం మెప్పుకోసమే హరీశ్రావుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన�
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యాన ర్ల తొలగింపుపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. దుర్మార్గాలకు కాంగ్రెస్ పరాకాష్ఠగగా మారిందని మండిపడ్డారు. ఆయన ఎదుగుద�
Errolla Srinivas | మాజీ మంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. హరీష్ ర�
ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచ�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డీ.. ఏనాడూ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు.. ఎవరి తరం కాదు.. ఆయన కట్టిన అద్భుతమైన కట్టడాలనే అందాలభామలకు చూపించడం.. వారు అబ్బురపడటమే ఇందుకు సజీవ సాక్ష్యం..’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
టీజీపీఎస్సీ గ్రూప్-1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అవకతవకలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్�
Errolla Srinivas | రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది అని మండిపడ్డారు.
‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తం’ అని ప్రకటించిన రేవంత్ సర్కారు.. హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్రోడ్డులో గత సీఎం ఏర్పాటు చేయించిన 125 అడుగుల భారీ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధ�
దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్కు భారతరత్న ఇవ్వాలని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణభవన్లో జగ్జీవన్రామ్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించా�
మాజీ మంత్రి హరీశ్రావుపై నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేయడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రాజకీయ కక్షతో హరీశ్రావుప
మాదిగలు, మాదిగ ఉపకులాల పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్త�