Errolla Srinivas | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చెడ్డీ గ్యాంగ్ మాదిరి ఇది వలసల గ్యాంగ్ అని విమర్శించా�
Errolla Srinivas | మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడుతాం.. వేటాడుతామన్నారు. హామీలు అమలు చేయని పార్టీ,
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగడంలేదని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శమని, మూడోసారి జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టే గెలిచేదని బీఆర్ఎస్ అభ్యర్థ�
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్లు, తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్న�
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరో వార్డు నందమూరి నగర్ కమ్యూనిటీ హాల్, ఎనిమిదో వార్డు �
ఏపీలో అధికార వైపీసీ మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మంత్రి హరీశ్రావు యాదృచ్ఛికంగా మాట్లాడిన అంశాన్ని వక్రీకరి�
రాజ్యాంగ సంస్థను తమ జేబులో పెట్టుకొని మోడీ ఆడుతున్న నాటకాలకు తెర దించుతామని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారతీయ జూమ్లా పార్టీ అని, అం�
ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. బీజేపీ దళితుల వ్యతి�