బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మంజూరైన పలు పనులను కొనసాగించాలని, దేవాదుల నీటిని విడుదల చేసి జనగామ జిల్లా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉప ముఖ్
బీఆర్ఎస్ సిల్వర్ బూబ్లీ వేడుకల సభను విజయవంతం చేయాలని మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఐనవోలు మండలం పంథిని గ్రామంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్�
ఎండిపోయిన పంట పొ లాలకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవన్నపేట పంపుహౌస్ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజ�
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
దేవాదుల ప్రాజెక్ట్ మూడు ఫేజ్లు సంవత్సరం పొడవునా పంపింగ్ జరిగేలా కేసీఆర్ హయాంలో నిర్మిస్తే, ఆ నీటిని ఎలా వాడుకోవాలో తెలియని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
‘కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసింది. అన్ని వర్గాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నీళ్లుండి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండగా యాసంగి పంటలు ఎండి రైతులు ఆగమైండ్రు. వారు మర్లబడే రోజొచ్చింది�
ప్రభుత్వం వద్ద యాసంగి సాగునీటి ప్రణాళిక లేకపోవడం వల్లే పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను అక్రమంగా అర�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, చాకలి (చిట్యాల) ఐలమ్మ మనుమడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రాంచంద్రం(76) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. రాంచంద్రం 1953లో ఐలమ్మ పెద్ద కుమారుడు చిట్యాల కట్టెల సోమయ్యక�
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ శివారు ప్రాంత రైతులు సాగు నీరు లేక ఆగమవుతున్నారు. చుక్క నీరు లేక ఆకేరు వాగు ఎడారిలా మారగా, సాగునీరందక చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ల ముందే ఎండిపోవడాన్ని చూ�
పాలకుర్తి నియోజకవర్గంలో వరి పొలాలు రైతుల కళ్ల ముందే ఎండిపోతుండడం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తట్టుకొలేకపోయారు. పొలాలు బీటలుగా వారుతుంటే చలించిపోయారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రై
కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట, దేవునిగుట్ట తండాల్లో గురువారం ఆయన పర్యటించగా, రైతులు తమ ఎండిన పొలాలను చూప�
నీళ్లుండీ ఇవ్వలేని దుస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో దాపురించిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక సగం, ముప్పావు పొలాలు ఎండుతున్నాయని, వాటిని రైతులు జీవాలకు అమ్మ