కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనను చూసిన ప్రజలు మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డా�
గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగకు లక్షలాది మంది దండులా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రజతోత్సవ మహాసభ సందర్భంగ
ఐనవోలు మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్ రావు, మండల కన్వీనర్గా కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ త
ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు లక్షలాదిగా తరలి వెళదామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలోని ఆయన నివాసంలో రజతోత్సవ సభకు జన సమీకరణప�
గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా కదిలిరావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరుగునున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో కార్యకర్తలు, నాయకులతో
జనగామ జిల్లా దేవ రుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్ట్ నాయకురాలు గుమ్మడవెల్లి రేణు క అంత్యక్రియలు బుధవారం గ్రామంలో జరగ్గా, వేలాది మంది జనం హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చార�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘
వరి చేతికందే దశలో చివరి తడి కోసం వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇరిగేషన్ అధికారులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. శనివారం తన స్వగ్రా మం పర్వతగిరి నుంచి రాయపర
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత
దేవన్నపేట పంప్హౌస్లో మోటర్లను ఆన్ చేసి నీళ్లొదిలి చేతులు దులుపుకుంటే సరిపోదని, సకాలం లో నీళ్లివ్వకే పంటలు ఎండిపోయాయని, వెం టనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్ర హ�
యాసంగి పంటలు ఎండి రైతులు గోస పడుతుంటే మంత్రులు వచ్చి పంపులు ఆన్ చేసి సంబురాలు జరుపుకుంటారా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కేసీ�