కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ని�
ఎన్నికలేవైనా బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పులలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవా�
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
తొర్రూరు మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచా
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట, తొర్రూరులో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వ
తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆశాబావం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులత�
గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని విస్మరించినందున మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం తొర్రూరు మున్సి పాలిటీలోని 6, 10, 11 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు రాయి�
శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన క
ఇచ్చిన హామీలు అ మలు చేయలేక ప్రజల్లో అబాసుపాలవుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు.. కానీ, రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన బీఆర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే ఓటు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని 5వ వార్డు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3వ వార్డులో �
Errabelli | కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపైన, సీఎం రేవంత్ రెడ్డ�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం