అమెరికాలోని డాలస్లో జూన్ 1న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆ�
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. అమెరికాలోని డాలస్లో జూన్ ఒ
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డాలస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్
అమెరికాలోని డెలావర్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి చర్చించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్�
కాంగ్రెస్ సర్కారు అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెకొండ, కొంకపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్య
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సెంటర్లలో వడ్లు కాంటాలు కాక రైతులు చనిపోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత తో ధాన్యం తరలింపు ఆలస్యమవుతున్న
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో గురువారం బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం న�
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 2 డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం శుక్రవారం ఆయన ప�
కాంగ్రె స్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండల కేంద్రాలతో పాటు హనుమకొండలోని తన నివాసంలో ఐనవో లు, వర్�