బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల �
జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కమ్మగాని శ్రీనివాస్ (48) దేవరుప్పుల మండలంలో ఉపాధి హామీ ఏపీవోగా పనిచేస�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహన�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రేవంత్రెడ్డి సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా గత ఏడాదిన్నర�
కాంగ్రెసోళ్లకు మళ్లీ అధికారంలోకి వస్తమనే నమ్మకం లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందుకే ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ అందినకాడికి దోచుకుంటున్న
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న వ్యతిరేక పవనాలతోనే స్థ్ధానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం దేవరుప్పుల మండలం సింగరా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, ఇందుకోసం శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పార్టీ కార్�
నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ప్రకటించి, మధ్యలో రెండుసార్లు ఇవ్వకుం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారానికి కేసీఆర్ ఎంత చిత్తశుద్ధితో కృషిచేశారో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే విజన్తో తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని ఆ రాష్ర్టాన్ని నంబర్ వన్గా తీర్చిది
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబురాలను అమెరికాలోని డాలస్లో నిర్వహించడం చారిత్రాత్మకమని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల కొనియాడారు.
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నిర్మించిన తెలంగాణ తల్లి గద్దె విషయంలో కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది.
అమెరికాలోని డాలస్లో జూన్ 1న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆ�
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. అమెరికాలోని డాలస్లో జూన్ ఒ
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డాలస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్