వానకాలం వచ్చినా రైతుల వడ్లు కాంటాలు పెట్టారా.. అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే లో ధాన్యం కొనుగ�
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని, అన్ని రంగాల్లో మోసం చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందువరసలో నిలపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్�
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రథమస్థానంలో నిలుపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారులోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ ప్రతినిధు�
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మక్కజొన్న పంటను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో నేలమట్టమైన శివాలయంతో పాటు మట్టికోటను పునర్నిర్మించాలని శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి తవ్వ
మక్క రైతులను పట్టించుకునేవారే రాష్ట్రంలో లేరా.. అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర
‘వర్షాలు పడ్తున్నయి. ధాన్యం ఎక్కడ తడుస్తదోనని భయమైతంది.. మీ కాల్మొక్త సారూ.. వడ్లు కొనండి..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్నమామిడి గ్రామానికి చెందిన రైతు బొడ్డు మధుకర్ జిల్లా అదనపు కలెక్టర్ (స�
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు �
Errabelli Dayakar Rao | రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని, రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి దిగి వచ్చేవరకు రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హం
రైతులు పండించిన మక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతులే క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు.