బ్రోకర్ మాటలతో రేవంత్రెడ్డి అధికారం చేపట్టారని, 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మహబూబా
Errabelli | బ్రోకర్ మాటలతో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారని, గత 15 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలనున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
దేశంలోనే గొప్ప విజన్ ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల
Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( joining brs) చేరారు.
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మొన్న మహారాష్ట్ర, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ను ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణలో స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారుల ఎదుటే పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
రేవంత్రెడ్డి 420 సీఎం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి 420 రోజులు గడిచినా ఒక హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు దౌర్జన్యసభలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆడుతున్న జిమ్మిక్కులని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల న�
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సంక్షేమ పథకా ల పేరుతో గ్రామసభలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన గ్రామసభల పేరిట డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం జనగా�