బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీ�
Errabelli Dayakar Rao | బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. బంజారాహిల్స్ పోలీసులు పాడి కౌశిక్రెడ్డిని అరెస్టు చేసిన విషయ�
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస
BRS Maha Dharna | తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి కేటీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని �
లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన పాశవిక దాడికి సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్లో మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించిన అనం�
Errabelli Dayakar Rao | రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ
మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మహిళలకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామన్న హామ�
‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదా
‘నెల రోజులు దాటినా ఇంతవరకు వడ్లు కొంటలేరు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకపోదామన్నా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మా సమస్యలు ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు’ అని రైతులు మాజీ మంత్రి ఎర్రబ�
పాలకుర్తి ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ, పోరాట యోధుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత నల్ల నర్సింహులు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జనగామ
Errabelli | సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు.
‘దీపావళికి ముందు రాష్ట్రంలో బాంబులు పేలుతాయ్' అంటూ చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. ఆ బాంబులు పేలేది కాంగ్రెస్ పార్టీలోనే.. ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం పడిపోనుంది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�