Errabelli Dayakar Rao | రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ
మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మహిళలకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామన్న హామ�
‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదా
‘నెల రోజులు దాటినా ఇంతవరకు వడ్లు కొంటలేరు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకపోదామన్నా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మా సమస్యలు ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు’ అని రైతులు మాజీ మంత్రి ఎర్రబ�
పాలకుర్తి ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ, పోరాట యోధుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత నల్ల నర్సింహులు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జనగామ
Errabelli | సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు.
‘దీపావళికి ముందు రాష్ట్రంలో బాంబులు పేలుతాయ్' అంటూ చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. ఆ బాంబులు పేలేది కాంగ్రెస్ పార్టీలోనే.. ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం పడిపోనుంది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�
Errabelli Dayakar Rao | దీపావళి పండుగకు ముందే తెలంగాణ పాలిటిక్స్లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సెటై
రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. దేవరుప్పల మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ నేత ప్రోద్భలం.. పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఓ గిరిజన యువకుడు.. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడ�
దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తక్షణమే షరతులు లేకుండా రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కలిగించాలని డిమాండ�
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపచేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కప్పదాటు వైఖరిని ఎండగడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా�