రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కొట్లాడుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను శనివారం పోలీసులు అరెస్టు చేయడంతో స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.
రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ధోకా సర్కార్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వివ�
రుణమాఫీ 40 శాతం మందికే జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. రుణమాఫీని ఎగ్గొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు.
తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు.
వరంగల్ జిల్లా రా యపర్తి మండలం బుర్హాన్పల్లి తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్రావు హత్య ము మ్మాటికీ రాజకీయ హత్యేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. క్యాబినెట్ సబ్కమిటీ పేరుతో కాలయాపన చేయాలని, చివరికి రైతుబంధు ఎగ్గొట్టాలని చూస్�
Rythu Bharosa | యాసంగి పంటకు ఎకరాకు రూ.10వేలతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాలకు రూ.15వేలు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
Errabelli Dayakar Rao | తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని.. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా సోమవారం జాతీయ పతాకం రెపరెపలాడింది. గులాబీ పతాకం సగర్వంగా ఎగిరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకను సోమవారం బీఆ�