కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై రాష్ట్రంలోని గిరిజనులు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను యూట్యూబ్ చానల్ ద్వారా తెలియజేస్తున్న గిరిజన జర్నలిస్టు ఆర్జే టీవీ రాజ్కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తున్నది? రైతు భరోసా పడిందా? రూ. 2 లక్షలలోపు రుణాలు మాఫీ చేసిండా? ధాన్యం విక్రయించిన, బోనస్ డబ్బులు పడుతున్నాయా? అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతులను �
‘పింఛన్ పెంచుతమంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినం సారూ.. రేవంత్రెడ్డి మాటలు విని మోసపోయినం.. ఏడాదైంది..గదే రెండు వేలు.. అదే మూడు వేలు.. ఇగ పెంచుతడన్న ఆశ చాలిచ్చుకున్నం.. ఒక్కశిత్తం చేసుకున్నం సారూ.. కేసీఆరే �
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోవడంతో వస్తున్న ప్రజ�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లందలో నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయిన గౌ
అరెస్టులకు భయపడేది లేదని.. పోరాటం తమకు కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉంటే తె లంగాణలో మాత్రం సీఎం రేవంత్రెడ్డి స్వీయ రాజ్యాం గం అమ�
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీ�
Errabelli Dayakar Rao | బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. బంజారాహిల్స్ పోలీసులు పాడి కౌశిక్రెడ్డిని అరెస్టు చేసిన విషయ�
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస
BRS Maha Dharna | తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి కేటీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని �
లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన పాశవిక దాడికి సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్లో మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించిన అనం�