Srisailam | కృష్ణాష్ణమి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలోని గోకులంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి ప�
Srisailam EO | శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
Srisailam | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధి�
Srisailam Temple | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులకు భక్తులకు గుడ్న్యూస్ చెప్పారు. మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం భాగ్యాన్ని ఉచితంగానే భక్తులకు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీన
Yogandhra | శ్రీశైలం : యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఎదుట గంగాధర మండపం వద్ద ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం న
Srisailam | భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవస్థానం విజ్ఞప్తి మేరకు జిల్లా పోలీసుశాఖ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు
Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్�
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులు నకిలీ వెబ్సైట్స్ను ఆశ్రయించి మోసపోవద్
Srisailam | ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam Temple | శ్రీశైలం : మహా శివరాత్రి జాతరకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి గురువారం పర్యటించారు. అనంతరం �
Srisailam | ఈ నెల 10న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవంతో పాటు పుష్పార్చన ఏర్పాట్లపై శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. లోక కల్యాణం కోసం జరిపే ఉత్సవం, పుష్పార్చన ఆయా కైంకర్యాలన్నీ స్వ